కీసర, ఆగస్టు : కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద�
కీసర, ఆగస్టు : దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధి నర్సంపల్లిలో మంగళవారం మండల అధికారుల బృందం అధికారులు దళిత వాడల్లో పర్యటించి ప�
శామీర్పేట, ఆగస్టు : అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు హెచ్చరించారు. నాగారం మున్సిపల్ పరిధిలో సోమవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు : అధికంగా లాభాలు వస్తాయని మిత్రుడు చెప్పిన మాటలతో తన ఫోన్లో లక్కి స్టార్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేశాడు…సైబర్క్రైం ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసుకున్నాడు. చివర�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: ఫేస్బుక్లో ద్విచక్రవాహనం కొనుగోలుకు సిద్ధంగా ఉందని ప్రకటన చూసిన ఓ వ్యక్తి తన ఖాతా నుంచి డబ్బులు పంపి చివరకు మోసపోయాడు.పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్న�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: కొంపల్లిలో ఫిట్నెస్ స్టూడియో ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్రెడ్డిలు ముఖ్యఅతిధిగా హజ�
కుత్బుల్లాపూర్,ఆగస్టు: కరోనా సమయం నుంచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న టిఎస్ఆర్టీసీపై కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సుచిత్ర చౌరస్తాలో టిఎస్ఆర్టీస
జీడిమెట్ల, ఆగస్టు : తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు బదులుగా గీఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టి వికలాంగులకు త్రీ వీల్ మోటార్ సైకిళ్ళు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన �
దుండిగల్, ఆగస్టు : దుకాణదారులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్ బిన్లలోనే వేయాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు సూచించారు. పారిశుధ్య నిర్వహణ డ్రైవ్లో భాగంగా సోమవారం ఉదయం ఆయన మున్సిప�
వినాయక్నగర్, ఆగస్టు : శ్రావణ మాసం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలో శ్రావణ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. దినకర్నగర్లోని చంద్రమ�
మల్కాజిగిరి, ఆగస్టు : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మికుల వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్టకార్డులు, జెండాలతో నిరసన తెలిపార
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : ఆఫీస్ కు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ సర్దార్పటేల్న�
మూసాపేట, ఆగస్టు : తలసేమియా బాధితుల కోసం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఆగస్టు 10న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ నర్సింగ్రావు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలీస్స్టేషన్ ఆవరణ�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : గిరిజన తెగలు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం తగదని గిరిజన మహిళలపై దాడులు, హత్యలు నివారించేలా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్�