మల్కాజిగిరి, ఆగస్టు : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మికుల వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్టకార్డులు, జెండాలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కృపాసాగర్, మంగ, షేక్నజ్మా, లక్ష్మణ్, యాదగిరి, భాస్కర్, సత్యనారాయణ, నర్సయ్య, బుచ్చమ్మ, శాంతయ్య, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.