దుండిగల్: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని భారతజాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్కాయిస్) డైరెక్టర్ డా.టీ.శ్రీనివాసకుమార్ అన్నారు. ఇన్క
దుండిగల్: మూర్చ వ్యాధితో బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్గృ�
కాప్రా : ఆపద సమయంలో ముఖ్యమంత్రిసహాయనిధి నుంచి మంజూరయ్యే ఆర్థికసహాయం లబ్దిదారులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట్హెచ్బికాలనీ డివిజన్కు చెంది
కాప్రా : గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని కాప్రా చెరువు వద్ద గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకోసం కాప్రా చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ మంగళవారం పరిశీలించారు
కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండా పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణ�
దుండిగల్ :దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీఫీషీయల్ ఇంటలీజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్ను వర్చు
చర్లపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీక్యాబ్ ద్వారా ఎస్సీ మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొవడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షీక్యాబ్ పథకం ద్వారా ఉపాధి కల్పించేందుకు మహిళలకు డ్రైవి�
నేరేడ్మెట్ : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనభై ఏండ్ల వృద్దురాలు అదృశ్యమైంది. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం వాయిపురి, సైనిక్పురిలో నివాసం ఉంటున్న లచ్చవ్వ (80) ఈ నెల 29వ తేదీన ఇంటి నుంచి బయట�
నేరేడ్మెట్ : వ్యక్తి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్లో నివాసం ఉంటున్న రాపల్లి సతీష రెడ్డి (34) హోటల్లో పనిచేస్�
ఉప్పల్ : మహిళలు ఉన్నత విద్యావంతులుగా మారాలని స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్గౌడ్ అన్నారు. హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహ�
రామంతాపూర్ : రామంతాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సంఘ భవన్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి స్వామివారికి అభిషేకం, అర్చనలు చేశారు. అనంతరం గోమాత పూజ , ఉట్టి కొట్టే కార్�