శామీర్పేట, నవంబర్ 6 : చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు న్యాయమూర్తి జయంతి అన్నారు. శామీర్పేట మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట క్యాంపస్లో శనివారం ఉచి�
మేడ్చల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛత, పరిశుభ్రతలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరనం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా విశాల్ మెగా మార్ట్ ఎదుట శుక్
టైప్ రైటింగ్ | టైప్ ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమె
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ | నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రతి ఒక్కరు బాధ్యతతో చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
మేడ్చల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే విధి విధానాలపై అవగాహన కల్పిస్తూనే.. సమస్యల పరిష్కారానికి నివృత్తి విచారణ కేంద్రాన్ని సంప్రదించే అవకాశాన్ని రెవెన్యూ అధికారులు �
గాజులరామారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న బతుకమ్మ సంబరాలు ఊరువాడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండగలో భాగంగా మొదటి రోజైన బుధవారం కుత్భుల్లాపూర్ నియోజకవర్
ఘట్కేసర్/ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 5: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో హరితహారం మొక్కల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు.ఘట్కేసర�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలోని ఎన్ఎఫ్సీ నగర్ రాయకుంట చెరువు నీటితో కళకళలాడుతున్నది. దానికి చుట్టూ పచ్చదనం తోడై పర్యాటక ప్రాంతాలను తలపిస్తున్నది. అటుగా వెళ్తు�
వెల్గటూర్: మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారిపై మంగళవారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంబంపల్లికి చెందిన శేరి సుదర్శన్(33), శేరి రాజేందర్(3
ఎమ్మెల్యే సుభాష్రెడ్డి | ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
మూసాపేట : మూసాపేటలో నవయువక యూత్ అసోసియోషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవయువక యువజన స