భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్
భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకున్నది.
కండెం ప్రాజెక్టుపై (Kadem Project) సోషల్ మీడియాలో (Social media) వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిదికాదని సూచ�
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar) సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీలు తీసుకోవడానిక�
హైదరాబాద్లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉన్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 72.3, యాదాద్రి జిల్లా మోత్కూర�
జిల్లాల వారీగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ�
గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంతకేశవ్, వెంకట్రెడ్డితో కలిసి జిల్లా యంత్రాంగంతో వెబ్ఎక్స్ ద్వా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. వాగలు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు నిలిచాయి. చెర
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు జోరం దుకున్నాయి. జూన్ మాసంలో కొంత తగ్గుముఖం పట్టినా.. జూలైలో పది రోజులుగా ఏకధాటిగా వాన పడుతోంది. ఫలితంగా అన్నదాతలు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. పత్త
కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రెజిమెంటల్బ