మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. వారి జీవనోపాధి కోసం ఏటా ఉచితంగా చేప పిల్లలను అందజేస్తూ చేయూతనందిస్తున్నది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలోని 804 చెరువుల్లో 1.96 కోట్ల
TS Weather Update | సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటం వల్లనే రాష్ట్రం లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సూర్యకిరణాల ప్రభావం కొంచం ఎక్కువగా ఉండ టం వల్ల చిన్�
పచ్చని చెట్లతో సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కు�
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇండ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు, ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా టీవీలకే అతుక్కుపోయారు. ఆదివారం వరుణుడు శాంతించడంతో అంతా పార్కుల బాట �
“అవ్వ బాగున్నవా.. ఏ ఊరూ.. ఎంత మంది కొడుకులు, బిడ్డలు.. ఎన్నెకరాల భూముంది.. ఏ ఏ పంటలు వేసినవ్.. ఈ వానలకు ఏమైనా దెబ్బతిన్నయా.. చేలలో నీరు నిలిచిందా.. ఏమైనా ఉంటే చెప్పు.. సీఎం సారుకు చెప్తా.. సారు మనల్ని ఆదుకుంటడు..” అన�
తెరిపివ్వని వానలతో తడిసిముద్దయిన నగరం.. ఆదివారం గెరువిచ్చిన వానతో తేరుకున్నది. దాదాపు వారం రోజుల తరువాత మధ్యాహ్నం సూర్యుడు దర్శనమివ్వడంతో నగరవాసులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి సాయంత్రాన
Heavy Rains | ఎడతెరిపి లేని వర్షాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. తెలంగాణ చరిత్రలో ఇవే అత్యధిక వర్షాలు. బుధవారం నుంచి గురువారం వరకు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64.98 సెం.మీ. వర్షం కురిసింది. ఇది ఆల్టైమ్ రికా�
వర్షపు నీటితో వాగు ప్రవాహాల్లో.. చెరువు అలుగుల్లో.. రిజర్వాయర్ దిగువ నీటిలో ఎక్కడ చూసినా చేపలే.. చెంగు చెంగున ఎగురుతూ.. నీటికి ఎదురెక్కుతూ వలలకు చిక్కుతున్నాయి. పాత నీటికి కొత్త నీరు తోడు కావడంతో గతంలో ఉన్�
ఈ చిత్రంలో కనిపిస్తున్నది సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలోని రోడ్డు. జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి, పొరండ్ల, శంకులపల్లి, సారంగాపూర్ మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట, రంగపేట, రాయికల్ మండలంలోని ఆలూరు,
Speaker Pocharam | దేవుడి దయ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రాజెక్టులోకి పుష్కలంగా నీళ్లు వచ్చాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి (Speaker Pacharam) అన్నారు.
ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వరద