గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇండ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు, ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా టీవీలకే అతుక్కుపోయారు. ఆదివారం వరుణుడు శాంతించడంతో అంతా పార్కుల బాట �
“అవ్వ బాగున్నవా.. ఏ ఊరూ.. ఎంత మంది కొడుకులు, బిడ్డలు.. ఎన్నెకరాల భూముంది.. ఏ ఏ పంటలు వేసినవ్.. ఈ వానలకు ఏమైనా దెబ్బతిన్నయా.. చేలలో నీరు నిలిచిందా.. ఏమైనా ఉంటే చెప్పు.. సీఎం సారుకు చెప్తా.. సారు మనల్ని ఆదుకుంటడు..” అన�
తెరిపివ్వని వానలతో తడిసిముద్దయిన నగరం.. ఆదివారం గెరువిచ్చిన వానతో తేరుకున్నది. దాదాపు వారం రోజుల తరువాత మధ్యాహ్నం సూర్యుడు దర్శనమివ్వడంతో నగరవాసులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి సాయంత్రాన
Heavy Rains | ఎడతెరిపి లేని వర్షాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. తెలంగాణ చరిత్రలో ఇవే అత్యధిక వర్షాలు. బుధవారం నుంచి గురువారం వరకు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64.98 సెం.మీ. వర్షం కురిసింది. ఇది ఆల్టైమ్ రికా�
వర్షపు నీటితో వాగు ప్రవాహాల్లో.. చెరువు అలుగుల్లో.. రిజర్వాయర్ దిగువ నీటిలో ఎక్కడ చూసినా చేపలే.. చెంగు చెంగున ఎగురుతూ.. నీటికి ఎదురెక్కుతూ వలలకు చిక్కుతున్నాయి. పాత నీటికి కొత్త నీరు తోడు కావడంతో గతంలో ఉన్�
ఈ చిత్రంలో కనిపిస్తున్నది సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలోని రోడ్డు. జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి, పొరండ్ల, శంకులపల్లి, సారంగాపూర్ మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట, రంగపేట, రాయికల్ మండలంలోని ఆలూరు,
Speaker Pocharam | దేవుడి దయ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రాజెక్టులోకి పుష్కలంగా నీళ్లు వచ్చాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి (Speaker Pacharam) అన్నారు.
ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వరద
నాటి పాలనలో చినుకుపడితే వణికిపోయిన కరీంనగరం, ఇవాళ భారీ వర్షాలు ముంచెత్తినా సురక్షితంగా బయటపడింది. ఎడతెరిపిలేని వానలతో వరద పోటెత్తినా వెంటనే తేరుకున్నది. వర్షపు నీరు ఏరులై పారినా డ్రైనేజీల గుండా సాఫీగా �
వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో మండలంలోని చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మంగళపల్లిలో
కుంభవృష్టితో ఉభయ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాను కుమ్మేస్తున్నాయి. వరుణుడి ప్రతాపం కొనసాగుతుండడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధ, �
ఖైరతాబాద్ నియోజకవవర్గంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రారంభమైన వర్షం గురువారం మొత్తం కొనసాగింది.
ఉమ్మడి జిల్లా ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదనీటితో ఊర్లు, పైర్లు ఏకమయ్యాయి. పది రోజులుగా కురుస్తున్న వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు వణికిపోతున్నా యి. బుధవారం సాయంత్రం నుం చి మొదలైన కుంభవృష్టి �