ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి వల్ల నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కుర
Monsoon | వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడుతున్నది. ఈ కారణంగా లక్ష దీవులను ఇప్పటికీ దాటని రుతు పవనాలు అరేబియా సముద్రంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో అనుకున్నదాని కంటే కాస్త ముందుగానే కేరళ తీరాన్న�
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఏడు రోజులు రాష్ట్రమంతా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది.
ఉత్తర ద్రోణి ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిసాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలి, ఖాజాగూడలో అత్యధికంగా 1.3సెం.మీ., మాదాపూర్లో 1.0 సెం.మీ., గాజులరామారంలో 0.6 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎ�
TS Weather Update | రాష్ట్రంలో ద్రోణి ప్రభావం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి త�
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ (Hunamkonda) జిల్లా పరకాలలో (Parakala) ఈదురుగాలులు, ఉరుములు (Thunderstorms), మెరుపులతో (Li
Rain alert |రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు
నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉమ్మడి అడ్డాకుల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభ త్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిల�
జీ 7 సమావేశాల్లో (G7 summit) భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్లో (Japan) పర్యటిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో (Air Force One) ఇవాకునిలోని (Iwakuni) మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్కు (Marine Corps Air Station) బైడెన్ చేరుకున�
చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అన్నదాతలు వానకాలంలో వర్షాధారంగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఎర్ర, నల్ల రేగడి భూములు చిరుధాన్యాల సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతతో సతమతమైన నగరవాసులకు ఈ వాన ఉపశమనాన్ని కలిగించింద�