రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో సాధారణం కన్నా 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయ
తెలుగు రాష్ర్టాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉ�
వర్షాలు కురుస్తుండడం.. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో వికారాబాద్ జిల్లాలో వానకాలం పంటల సాగు సంబురంగా సాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,314 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. గతేడాది మాదిరిగానే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో (Kothagudem) గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది.
విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. మార్చి, ఏప్రిల్లో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది.
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో (Heavy Rains) జనజీవనం అస్తవ్యస్ధమైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లు లు కురిశాయి. ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మరో రెండు రోజు లు గ్రేటర్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు �
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం పంటలపై భరోసా నింపింది. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, సంతోషంగా రైతులు సాగుబాట పట్టడం కనిపించింది. కలుపు తీస్తూ, వరి నారుమళ్లు పోస్తూ సాగుపనుల్లో అన్నదాతలు సంబ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాత్రి గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట, మెహిదీపట్నం, అల్వాల్ తదితర ప్రాంతాల్లో చినుకులు పడ్డా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. సోమవారం రాత్రి 10గంటల వరకు నగరంలోని షేక్పేటలో అత్యధికంగా 3.9సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీప�
రాష్ర్టానికి రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా జూన్లో లోటు వర్షపాతం నమోదైంది. కానీ, జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రవ�
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�