ఉపరితల ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో రాబోయే రెం డు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర�
గుడిహత్నూర్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రెండు రోజుల క్రితమే తొలకరి పలకరించడంతో రైతులంతా విత్తనాలు వేశారు. సోమవారం గంట పాటు పడిన వర్షంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. గుడిహత్నూర్లోని ల�
ఐఐటీ కాన్పూర్కు చెందిన పరిశోధకులు అద్భుతం చేశారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వినియోగించి ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. ఐఐటీ కాన్పూర్లో శనివారం నిర్వహించిన పరీక్షలో విజయవంతమయ్యార�
రామయాంపేటతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం పొద్దంతా మబ్బులు పట్టి ఉండి, ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Hyderabad) తెలిపింది. ఉత్తర తెలంగాణలోని (North Telangana) 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీచేసింది.
తొలకరి పలకరించి మోస్త రు నుంచి భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు పొలంబాట పట్టారు.
నగరంలో శుక్రవారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురవగా, శివారు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అత్యధికంగా 8.1 సెం.మీ, బార్కాస్ 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Cyclone Biparjoy | బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) ప్రభావం తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)పై పడింది. తుపాను కారణంగా శుక్రవారం ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం (Rain) కురిసింది.
పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. దీంతో సిటీలో పగటి ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అ
ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోపక్క కిందిస్థాయి గాలులు వాయువ్య, పశ
రాష్ట్రంలో వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ వచ్చింది. ఆ రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.670 కోట్ల వ్యయంతో 1,757 కిలోమీటర్ల పొడవునా మరమ్మతులు పూర్తి కాగా, మరో 1,443 కిలోమీటర్ల పొడవు�
ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి వల్ల నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కుర