చినుకు ఆగలేదు.. వాన తగ్గలేదు. నాలుగో రోజూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, గోదావరి, మంజీరా నదులు పోటెత్తుతున్నాయి. కల్యాణి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో
అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా పడింది. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో రికా�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం అర�
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు స్థానికంగా ఉంటూ తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. కలెక్టరేట్లో నీటి పారుదల, వ్యవసాయ, రెవెన్�
మూడ్రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాను ముసురు ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు లేకుండా ముత్యాలు రాలినట్లు జడివాన కురుస్తున్నది. సంతోషంతో రైతులు పొలం పనులు చేస్తున్నారు. వరి కరిగేట్ల పనుల్లో బ
అల్ప పీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాలను ముసురు అలుముకున్నది. పలు గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఆయా జిల్లాల్లోని జలవనరులు నిండి అలుగుపోస్తున్�
తెరిపివ్వని వానతో నగరం తడిసి ముద్దయింది. మూడు రోజులుగా ఒక్కటే ముసురు.. అయితే మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగర పరిస్థితులపై �
మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కురిసిన వర్షంతో ఉమ్మడి జిల్లా తడిసి ముద్దయింది.. మొలక దశలో ఉన్న పత్తి పంటకు వర్షం ప్రాణం పోసింది. కంది, పెసర పంటలకు ఊపిరిపోసింది. వరి నాట్లకు మార్గం సుగమం చేసింద�
గతంలో చిన్నపాటి వర్షాలకు భరత్నగర్ చౌరస్తా చెరువును తలపించేది.. వర్షాలు వచ్చినప్పుడల్లా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏండ్లనాటి సమస్యకు శాశ్వత
రుతుపవనాలకు తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో గత మూడు రోజులుగా ముసురు వస్తున్నది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండటంతో నగరం తడిసి ముద్దయింది.
గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. మరో నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భార�
అల్పపీడనం కారణంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకూ వర్షం కురుస్తూనే ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా శం�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మురుసు కురుస్తోంది. మొన్నటి వరకు వేడిమి తట్టుకోలేక జనం ఉక్కబోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముసురు వానలు పడుతుం�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.