Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచ
విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి సురక్షిత నీటి సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇంటి నిల్వ సంప్ వర్షపు నీటిలో కలిసి ఉంటే ట్యాంకులు, సంపులలో బ్లీచింగ్ ఫౌడర్తో శుభ్రపరిచాలని అవగాహ
రెండు రోజుల నుంచి వర్షం ఏకధాటిగా, కుండపోతగా కురుస్తున్నది. వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరి మండలంలోని కల్లెడలో 158.5 మిల్లీమీటర్ల వర్షం క
నగరంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాల పరిస్థితిని పరిశీలించేందుకు కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాత�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగగా, కాల్వల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. చెరువులు, కుంటల్లోకి నీరు పుష్కలంగా చేరి మత్తడి దు�
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వర్షాభావ పరిస్థితులతో మొన్నటి వరకు సాగు పనులు నెమ్మదించాయి. కొంత ఆలస్యమైనా సమృద్ధిగా వానలు పడుతుండటంతో సాగుపనులు మళ్లీ
వర్షం ముంచెత్తింది. భారీ వానలతో రెండు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జన జీవనం స్తంభించింది. వరంగల్ జిల్లాలో 141.0మిల్లీమీటర్లు.. హనుమకొండ జిల్లాలో 103.6మి.మీ వర్షపాతం నమోదైంది.
Heavy Rains | భారీ వర్షాలు, వరదల కారణంగా బడుల్లో మళ్లీ ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. కొన్ని బడులు మంగళవారం నుంచే ప్రారంభించగా, మరికొన్ని బుధవారం నుంచి బోధించనున్నాయి.
పెన్గంగ వరద ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుటామని, ధైర్యంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భరోసానిచ్చారు. భీంపూర్ మండలం అర్లి, వడూర్ శివారు పెన్గంగ ముంపు పంటలను సో�
భారీ వర్షాలతో చాలా చో ట్ల నష్టం వాటిల్లిందని, ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్ర భుత్వం ఆదుకుంటుందని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని పెన్గంగ పరీవాహక సాంగిడి , బెదోడ, మణియార్పూర్, కాంగా�
సంగారెడ్డి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించడంతోపాటు అధికార �
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం వదలడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల లోతట
Rains | భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పరిస్థితిని సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ