దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీ వర్షం కురుస్తున్నది. హస్తినలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా వాన (Heavy rain) పడుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తున్నది. హైదరాబాద్లో (Hyderabad) రాత్రి నుంచి తేలికపాటి వర్షం (Rain) కురుస్తున్నది. ఇక జగిత్యాల జిల్లా జిన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేటలో వాన పడుతున్నద
ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం (Rain) కురుస్తున్నది. కొత్తగూడెం, సుజాతానగర్, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, చండ్రగొండ, ఇల్లందు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో భారీ �
రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెర�
పశ్చిమ దిశ నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి 8.30 గంటల వరకు షేక్పేటలో అత్యధికంగా 2 సెం.మీలు, యూసుఫ్గూడ, కృష్ణానగర్లో
గుజరాత్లో వర్షం పడితే.. మోదీకి పడిశం పడుతుందన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఓ వ్యంగ్య వాఖ్య. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారు. ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని �
దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు శుక్రవారం విరామం ఇచ్చాయి. అయితే వరద నీరు మాత్రం తగ్గలేదు. చెరువులు, కుంటలకుపై నుంచి వరద వస్తుండటంతో అలుగుపోస్తున్నాయి. నియోజకవర్గంలోని మేడ్చల్�
హైదరాబాద్లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.
భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో గురువారం పోలీసు వాహనంలో పర్యటించారు. వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో వర్షంలోనే పర్యటిస్తూ.. సమస్యలను త�
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని సంజీవయ్యకాలనీల
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచ
విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి సురక్షిత నీటి సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇంటి నిల్వ సంప్ వర్షపు నీటిలో కలిసి ఉంటే ట్యాంకులు, సంపులలో బ్లీచింగ్ ఫౌడర్తో శుభ్రపరిచాలని అవగాహ
రెండు రోజుల నుంచి వర్షం ఏకధాటిగా, కుండపోతగా కురుస్తున్నది. వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరి మండలంలోని కల్లెడలో 158.5 మిల్లీమీటర్ల వర్షం క