గుజరాత్లో వర్షం పడితే.. మోదీకి పడిశం పడుతుందన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఓ వ్యంగ్య వాఖ్య. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారు. ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని �
దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు శుక్రవారం విరామం ఇచ్చాయి. అయితే వరద నీరు మాత్రం తగ్గలేదు. చెరువులు, కుంటలకుపై నుంచి వరద వస్తుండటంతో అలుగుపోస్తున్నాయి. నియోజకవర్గంలోని మేడ్చల్�
హైదరాబాద్లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.
భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో గురువారం పోలీసు వాహనంలో పర్యటించారు. వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో వర్షంలోనే పర్యటిస్తూ.. సమస్యలను త�
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని సంజీవయ్యకాలనీల
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచ
విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి సురక్షిత నీటి సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇంటి నిల్వ సంప్ వర్షపు నీటిలో కలిసి ఉంటే ట్యాంకులు, సంపులలో బ్లీచింగ్ ఫౌడర్తో శుభ్రపరిచాలని అవగాహ
రెండు రోజుల నుంచి వర్షం ఏకధాటిగా, కుండపోతగా కురుస్తున్నది. వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరి మండలంలోని కల్లెడలో 158.5 మిల్లీమీటర్ల వర్షం క
నగరంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాల పరిస్థితిని పరిశీలించేందుకు కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాత�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగగా, కాల్వల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. చెరువులు, కుంటల్లోకి నీరు పుష్కలంగా చేరి మత్తడి దు�
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వర్షాభావ పరిస్థితులతో మొన్నటి వరకు సాగు పనులు నెమ్మదించాయి. కొంత ఆలస్యమైనా సమృద్ధిగా వానలు పడుతుండటంతో సాగుపనులు మళ్లీ
వర్షం ముంచెత్తింది. భారీ వానలతో రెండు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జన జీవనం స్తంభించింది. వరంగల్ జిల్లాలో 141.0మిల్లీమీటర్లు.. హనుమకొండ జిల్లాలో 103.6మి.మీ వర్షపాతం నమోదైంది.
Heavy Rains | భారీ వర్షాలు, వరదల కారణంగా బడుల్లో మళ్లీ ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. కొన్ని బడులు మంగళవారం నుంచే ప్రారంభించగా, మరికొన్ని బుధవారం నుంచి బోధించనున్నాయి.
పెన్గంగ వరద ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుటామని, ధైర్యంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భరోసానిచ్చారు. భీంపూర్ మండలం అర్లి, వడూర్ శివారు పెన్గంగ ముంపు పంటలను సో�