బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ముసురేయడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందగా.. పంటలకు ప్రాణం పోసినట్లయింది. వానకాలం �
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వర్షం ముంచెత్తింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచి ఆదివారం సాయంత్రం దాకా కుండపోత పోసింది. క్షణంపాటు తెరిపిలేకుండా.. అడుగుతీసి బయటవేసే అవకాశమే లేకుండా కుంభవృష్టిగా కురిసింది. �
India Vs Pakistan : ఆసియాకప్లో ఇండియా, పాక్ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే 4.1 ఓవర్ల వద్ద పల్లెకిలేలో వర్షం పడింది. దీంతో మ్యాచ్ను నిలిపివేశారు. గ్రౌండ్
India Vs Pakistan: సూపర్ థ్రిల్లర్ కోసం టాస్ పడింది. పాక్తో జరగనున్న మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. ఆసియాకప్లో భాగంగా పల్లెకిలేలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్
ఆంధ్రప్రదేశ్లో కరువు ఛాయలు నెలకొన్నాయి. గత నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే 54శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో వర్షం జాడే లేకుండా పోయింది.
సాధారణంగా రాష్ట్రంలో 60 నుంచి 70 రోజుల వర్షం, 15 రోజుల చొప్పున నాలుగు నుంచి ఐదు దశల్లో వానలు కురుస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యమైంది. జూలై చివరిలో మంచి వర్షాలు కురిసినా, ఆగస్టులో వరుణుడు ముఖం చాటేశ
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీ వర్షం కురుస్తున్నది. హస్తినలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా వాన (Heavy rain) పడుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తున్నది. హైదరాబాద్లో (Hyderabad) రాత్రి నుంచి తేలికపాటి వర్షం (Rain) కురుస్తున్నది. ఇక జగిత్యాల జిల్లా జిన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేటలో వాన పడుతున్నద
ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం (Rain) కురుస్తున్నది. కొత్తగూడెం, సుజాతానగర్, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, చండ్రగొండ, ఇల్లందు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో భారీ �
రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెర�
పశ్చిమ దిశ నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి 8.30 గంటల వరకు షేక్పేటలో అత్యధికంగా 2 సెం.మీలు, యూసుఫ్గూడ, కృష్ణానగర్లో