పల్లెకిలే: ఆసియాకప్(Asia Cup)లో ఇండియా, పాక్ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే 4.2 ఓవర్ల వద్ద పల్లెకిలేలో వర్షం పడింది. దీంతో మ్యాచ్ను నిలిపివేశారు. గ్రౌండ్పై కవర్లు కప్పారు. ఆట ఆగిన సమయానికి ఇండియా వికెట్ నష్టపోకుండా 15 రన్స్ చేసింది. పాక్ బౌలర్లు షాహీన్, నసీమ్లు తమ స్పీడ్తో అదరగొడుతున్నారు. రోహిత్ 11 రన్స్ చేయగా, శుభమన్ గిల్ ఇంకా ఖాతా తెరవలేదు.
It’s pelting down at Pallekele ☔
Match stops in the fifth over!#AsiaCup2023 | #INDvPAK – https://t.co/CGycXUTckI pic.twitter.com/FcmE7kSJLZ
— ICC (@ICC) September 2, 2023