గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలైన ఎండల తీవ్రత సాయంత్రం 6 వరకు కొనసాగుతున్నది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు 41.4 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత�
మండలంలోని వివిధ గ్రామాల్లో గాలి దుమారంతోపాటు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంట నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి చెన్నారం పంచాయతీలో మంగళవారం సా యంత్రం �
మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా ఉరుము లు, మెరుపులతో గాలివాన మొదలైంది. చె ట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, కొబ్బరి చ
మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కోతకు వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
అధికారుల నిర్లక్ష్యంతో దేశానికి అన్నం పెట్టే రైతన్న తాను పడించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. గత వారం పడిన వడగండ్ల వానతో తడిసిన ధాన్యం..అధికారులు కొనుగోలు చేయకముందే మళ�
వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా దంచికొట్టింది. మరో 20 రోజుల్లో చేతికచ్చే దశలో వరి నేలకొరగగా, మామిడి కాయలు నేలరాలిపోయి రైతన్నకు అపార నష్టాన్ని �
జామాబాద్ రూరల్ మండలంలోని మాధవ నగర్ గ్రామ నిరుపేద నివాసి రామస్వామి కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే అవి మృత్యువాత పడ్డాయి.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత (40.1 డిగ్రీలు) నమోదైంది. రానున్న నాలుగు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధ�