ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నా.. వాటిని నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతున్నాయి. జొన్న కొనుగోళ్లు ముగియగా.. ఆదిలాబా�
రుతుపవనాల ఆగమనంతో గ్రేటర్ వాతావరణం కొంత చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాల�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో నష్టం వాటి�
వర్షాకాలం ముగిసే వరకు నగరంలో ఎలాంటి కొత్త సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన సెల్లార్లలో వర్షపు నీరు నిలవకుండా బిల్డర్లు, డెవలపర్లు సొంత ఖర్చులతో మోటర్ల�
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం చూపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ స�
Air India Aircrafts Damaged | బలమైన గాలి వానకు ఎయిర్పోర్ట్లోని గ్రౌండ్ పరికరాలు వేగంగా కదిలాయి. పార్క్ చేసిన విమానాలను అవి ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం చిరు జల్లులతో ఒకసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై నగరంలోని చాలా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, ఉక్కపోతకు తీవ్�
విదర్భ నుంచి తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్�
మందమర్రి రూరల్/నెన్నెల, మే 31 : మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి మండలం సారంగపల్లి, చిర్రకుంట,మామిడిగట్టు, ఆదిల్పేట, పొన్నారం గ్రామాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా గాల
Rain : పెద్దపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు తోడు వర్షం కురవడంతో పలుచోట్లు రహదారిపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అకాల వర్షాలతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడు రోజుల క్రితం తాండూరు నియోజకవర్గంలో వరుసగా అకాల వర్షాలు కురువడంతో క�