మోపాల్ మండలంలోని మంచిప్ప, బైరాపూర్తోపాటు ధర్పల్లి మండలంలోని రేకులపల్లిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఆయా గ్రామాల్లో ఇండ్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయ�
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలుతో కూడిన వర్షం వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పడింది. దీంతో మార్కెట్లు, కల్లాల్ల
మంచిర్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షం కురిస్తే పంటలు నష్టపోవాల్సి వస్తున్నదని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కురి�
అకాల వర్షం అన్నదాతలకు కన్నీరే మిగిల్చింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. ధాన్యాన్�
Rain : నల్గొండలో హఠాత్తుగా గాలివాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద ఆదివారం అకస్మాత్తుగా ఈదురుగాలుతో కూడిన వాతావరణం భయపెట్టగా.. ఐదు నిమిషాల పాటు వాన దంచికొట్టింది.
గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలైన ఎండల తీవ్రత సాయంత్రం 6 వరకు కొనసాగుతున్నది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు 41.4 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత�
మండలంలోని వివిధ గ్రామాల్లో గాలి దుమారంతోపాటు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంట నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి చెన్నారం పంచాయతీలో మంగళవారం సా యంత్రం �
మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా ఉరుము లు, మెరుపులతో గాలివాన మొదలైంది. చె ట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, కొబ్బరి చ
మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కోతకు వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
అధికారుల నిర్లక్ష్యంతో దేశానికి అన్నం పెట్టే రైతన్న తాను పడించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. గత వారం పడిన వడగండ్ల వానతో తడిసిన ధాన్యం..అధికారులు కొనుగోలు చేయకముందే మళ�
వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా దంచికొట్టింది. మరో 20 రోజుల్లో చేతికచ్చే దశలో వరి నేలకొరగగా, మామిడి కాయలు నేలరాలిపోయి రైతన్నకు అపార నష్టాన్ని �
జామాబాద్ రూరల్ మండలంలోని మాధవ నగర్ గ్రామ నిరుపేద నివాసి రామస్వామి కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే అవి మృత్యువాత పడ్డాయి.