బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో సోమవారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులకు వందలాది ఎకరాల్లో మక్క నేలవాలింది. కంకిదశకు వచ్చిన పంట కింద పడడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ముఖ్యంగా జగిత్య�
వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కురిసిన అకాల వర్షం మిర్చి రైతుల పాలిట శాపంగా మారింది. చేతికొచ్చి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న పంట కల్లాల్లోనే తడిచి పోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర�
నగరంలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల గాలివాన దంచికొట్టింది. రాత్రి 9.30 గంటల వరకు నగరంలోని హయత్నగర్, హస్తినపురంలో అత్యధికంగా 1.80 స�
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రస్థానం అధికారికంగా ముగిసింది. జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య మంగళవారం జరుగాల్సిన గ్రూపు-బీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 పోరు వర్షార్పణమైంది. సోమవారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అయితే తొలుత టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 6.3 ఓవర్లలో విండీ
అన్నదాతను కష్టాలు వెంటాడుతున్నాయి. వానకాలం సీజన్లో వరి సాగు చేసింది మొదలు ధాన్యం విక్రయించే వరకు నిత్యం కష్టాలు ఎదురవుతున్నాయి. నాటు వేసిన తర్వాత ఒకవైపు కరెంటు కోతలతో సాగునీరు సరిగ్గా అందక.. యూరియా బస్�
మొంథా తుఫాన్ ధాటి కి అచ్చంపేట మండలం మార్లపాడుతండా గిరిజనులు సర్వం కోల్పోయారు. నక్కలగండి రిజర్వాయర్ బ్యాక్వాటర్లో భారీ వరదలు ముంచెత్తడంతో తండా మొత్తం నీటిలో మునిగిపోయింది. 250కిపైగా ఇండ్లు జ లదిగ్బంధ
తుపాన్తో పంటలు నష్టపోయి నాలుగు రోజులైనా ఒక అధికారి, ప్రజాప్రతినిధి ఎందుకు పరిశీలించలేదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు.
ఓ వైపు వరుస భారీ వర్షాలతో వడ్లు తడిసి ముద్దవుతున్నా సర్కార్లో చలనం లేదు. రైత న్న ఏమైతే మా కేంటీ అన్న నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా కొనసాగుతోంద
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు అల్లకల్లోలం అవుతున్నారు. వాన తగ్గినప్పటికీ పొలంలో నీళ్లు వరద తగ్గకపోవడంతో పొలాలన్నీ వరదలో మగ్గిపోతున్నాయి. మరో ఒకటి రెండు రోజులు ఇలానే ఉంటే చేతికి వచ్చిన పంట వరి గొలుస
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వ�
తుఫాన్ ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న వరి పంటలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు శనివారం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. చిగురుమామిడి మండలంలోని రామంచ, ఇందుర్తి బొమ్మనపల్లి, రేకొండ, నవాబుపేట్, ముదిమాణిక్యం �