టెక్నాలజీ పెరిగింది.. ఏ స్థాయిలో వర్షం వస్తుందనే విషయం ముందే తెలుస్తుంది. కాని నగరంలోని ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వర్షం వస్తే మాకేంటి.. వర్షం వచ్చిన తరువాత తాపీగా వెళ్లి రోడ్లపై అలా తిరిగి ఫొటోలు దిగి వస్�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నగరంలో అతి భారీ వానలు ముప్పు తొలిగిపోయిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, దోమలగూడ, విద్యానగర్, బాగ్లింగంపల్లి, అంబర్పేట, కాచిగూడ, బర్కత్పురాలో వర్షం కురుస్తున్నది. ఇక నగరంలోని పలు ప్�
గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలగా.. తృటిలో ప్రాణాపాయం తప్పింది. వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింతల లక్ష్మీ-శంకరయ్య దంపతులు తమ ఇంట్లో నివాసం ఉంటున్నారు.
చిగురుమామిడి మండలంలో గురువారం రాత్రి కోసిన భారీ వర్షానికి కుంటలు, చెరువులు నిండాయి. పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లలోకి, పాఠశాలకు, దేవాలయాల్లో నీరు చేరాయి. ఇందుర్తి ఎల్లమ్మ వాగు ఉధృతంగ�
ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం తర్వాత జోరు వాన పడింది. రాత్రి 7గంటల నుంచి అక్కడక్కడ దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద నీళ్లు వచ్చాయి. హుజూరాబాద్ పట్టణంతో పాట�
ర్షాకాలం వచ్చిందంటే చాలు.. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు ఓ కన్నేయాల్సిందే. అధికారులు వెళ్లే వరకు వారూ బిక్కుబిక్కుమంటూ గడపటమే. తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే గ�
మండలంలో వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా రైతులు వర్షాలను సైతం లెక్క చేయకుండా పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నారు.
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, లక్డీకపూల్, మాసబ్ట్యాంక్, �
ఆదిలాబాద్ రూరల్ మండలంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆదివారం మాజీ మంత్రి జోగు రామన్న సందర్శించారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అన్నదాతలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.
Bhadrachalam | భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు �
వరదల నేపథ్యంలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పర్యటించాల్సి ఉన్నది.