ఉదయం ఎండ..ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం ఉన్నట్టుండి మేఘావృతమై వర్షం దంచికొట్టింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మోస్తారుగా, జగిత్యాల జిల్లాలో భారీగా కురిసింది.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు కూడా మంచు తెరలు వీడలేదు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినా కనిపించనంతగా వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు కొంత అవస్థలు �
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నద�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆదివారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా శివరాంపల్లిలో 1.3, చాంద్రాయణగుట్టలో 1.2, మల్కాజిగిరిలోని ఆనంద్బాగ్, రాజేంద్ర
తెలంగాణలో ఈ వానకాలం 15 శాతం అధిక వర్షపా తం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి రాష్ట్రం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి తేలికపాటి జల్లులు కురిశాయి. జియాగూడలో అత్యధికంగా 1.2 సెం.మీలు, సర్దార్మహల్ 1.0 సెం.మీ, కందికల్గేట్లో 8 మిల్లీమీటర్�
మూడేండ్లుగా సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతున్నది. ఈ వానకాలం సమృద్ధిగా వర్షాలు కురువడంతో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగి బ
కుండపోత వర్షం జిల్లాను ముంచెత్తింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా ఏకధాటిగా వర్షం కురువడంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది.