అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యంపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులు మరోసారి గళమెత్తారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-H143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో కల
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్లో విద్యుత్ ఉద్యోగుల నిరసన మంగళవారం కొనసాగింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం సా యంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని మామిడిపల్లిలో అత్యధికంగా 2.70 సెం.మీ లు, కొంగరకలాన్లో 2.55 సెం.మీలు,మహేశ్వరంల�
వానకాలం ప్రారంభంపై నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వానలు కురవలేదని, చెరువులు ఎండిపోయాయని, రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని వానలు బాగా కురవాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల
ఆదిలాబాద్ జిల్లాలో వానలు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా, భూగర్భజలాలు పెరగడం లేదు. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా వాన జాడలేకపోవడంతో ఎండకాలం మేలో భూగర్భ జలమట్టం 9.78 మీటర్లు ఉండగా జూన్లో మరింత పడ
గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 10గంటల వరకు బీహెచ్ఈఎల్లో 1.40సెం.మీలు, పటాన్చెరులో 1.18సెం.మీలు, లింగంపల్లిలో 1.19సెం.మీలు, అమీన్పూర్లో 1.08సెం.మీలు, మియాపూర్లో 1.0 సెం.మీల చొ�
Heavy Rain : హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. వానాకాలం వచ్చినా కూడా ఎల్నినో ప్రభావంతో చినుకు లేక ఉక్కపోతను అనుభవిస్తున్న నగరవాసులకు ఉపశమనమిచ్చాడు వరుణుడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కరువు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు వేసవిని తలపిస్తున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతుండగా
చినుకు జాడ లేదు.. రైతు ముఖాన చిరునవ్వు లేదు. నెర్రెలు బారిన పొలాలు.. ఎండుతున్న పైర్లు.. ఎత్తిపోతున్న బోర్లు.. ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్న అన్నదాతలు.. ఉమ్మడి జిల్లాలోని రైతుల దయానీయ పరిస్థితి ఇది. ఎల్నినో ప్�
రైతు కండ్లల్లో ఇప్పుడు ఒక్కటే ఆశ.. ఒక పెద్ద వాన పడితే చాలు అని. వానకాలం షురూ అయి నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వానలు కురువలే. దీంతో రైతులు దిగాలుగా ఉన్నారు. మొగులు దిక్కు కండ్లు కాయలు కాసేలా చూస్తూ.. వాన�
వరుణుడి కరుణ కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కర్రకు కప్పను కట్టి ఊరంతా కలియ దిరిగి ఇంటింటా నీరు పోస్తూ వర్షాలు కురవాలని ఓ ఊరి గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు.
చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాలు హుషారుగా నారుమడులను తయారుచేసి జోరుగా వరి నాట్లు వేశారు.
గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు కాప్రాలో 1.20 సెం.మీలు, కీసరలో 1.10 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా రాగల 36గంటల్లో గ్ర�