అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర ఇన్చార్జి మంత్రి రైతుల సమస్యలను పట్టించుకోకుండా తమ సొంత కార్యక్రమాల్లో నిమగ్నమవ�
రుతుపవన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని కూకట్పల్లిలో అత్యధికంగా 2.0 సెం.మీలు, కుత్బుల్లాపూర్లో 1.93 సెం.మీలు, శంషిగూడలో 1.60 సెం.మీలు, బాచుపల్�
గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 9గంటల వరకు శామీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఒక సెం.మీ వరకు వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. �
ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవ�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నాటిన వరి నాటు పూర్తిగా కొట్టుకుప
నగరంలోని పలు చోట్ల సోమవారం భారీ వర్షం పడింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని కాప్రా ప్రాంతంలో అత్యధికంగా 6.9సెం.మీ వర్షపాతం నమోదుగా, కొంగరకలాన్ ప్రాంతంలో 4.7సెం.మీ, మంకాల్ పారిశ్రామిక వాడలో 4.4సెం.మీ, చాంద్రాయణగు�
జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకుపోవడంతో దోమ లు స్వైరవిహారం చేస్తుండడంతో ఒక్కసారిగా రోగాలు పెరిగిపో�
ఇది చెన్నూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డులోని ఒడ్డెపల్లి కాలనీ....రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వారికి రాకపోకలకు కష్టాలు మొదలయ్యాయి. కాలనీకి వెళ్లే రహదారి మధ్యలో పెద్ద ఒర్రె ఉంటుంది. వర
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి నష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. మందమర్రి మున
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నీటితో నిండుతున్నాయి. చాలా చెరువులు మత్తడులు దూకుతున్నాయి.
రోడ్డుపై ఒక్క బండి ఆగితే చాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్జాం. ఒక్క వర్షం పడితే చాలు 10 నిమిషాల ప్రయాణానికి గంటన్నర సమయం. ఇది నగరంలో రవాణా పరిస్థితి. వేలాది వాహనాలు నగర రోడ్లపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్క వర్�
వర్షం దంచి కొట్టింది. కాలం మొదలైనప్పటి నాటి నుంచి ముఖం చాటేసిన వాన జోరుగా పడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేకుండా పడగా, ఇన్నాళ్లూ చుక్కనీరు లేక ఎండిపోతున్న పంటలకు జీవం ప�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో