మృగశిర కార్తె ముగిసినా.. ఆరుద్ర కార్తె ప్రవేశించినా ఆకాశంలో కారు మబ్బు లు లేవు. తొలకరి వర్షంతో పులకరించిన రైతన్న వానకాలం సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో పత్తి, కంది ఇతర పంటల విత్తనాలు భూమిలో విత్తారు.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారంలోనూ సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఉక్కపోతతో �
భారీ వర్షానికి అమీన్ఫూర్ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల పరిధిలోని పలు రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో నడుములోతు వరదనీరు చేరడంతో పాటు సెల
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో పక్క పగలు సమయంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉ
రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో ఆదివారం వానలు కురవాలని కోరుతూ సర్పంచ్ జడల శ్రీకాంత్తో పాటు పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దలు అందరూ కలిసి కప్పతల్లి ఆట ఆడి, ప్రత్యేక పూజలు చ
Mahabubnagar | నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పై నుంచి ప్రహరీ గోడ కూలడంతో సివిల్ ఇంజినీర్తో పాటు డ్రైవర్ మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్లో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిషారం చూపుతామంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ‘వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్' (భూ గర్భ సంపులు) ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. గతేడాద
ప్రజాపాలనలో రైతన్న గోస చూస్తుంటే ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సర్కారు కొనకపోవడంతో ఇప్పటికీ రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైస్ మిల్లు వద్దకు తీసుకువచ�
నాలుగు రోజుల్లో నాలుగు మరణాలు.. ఏ పాపం తెలియని అమాయకులను కరెంటు తీగలు బలిగొన్నాయి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం నగరవాసులకు ప్రాణసంకటంగా మారుతున్నది. బాధిత కుటుంబాలకు గుండె కోత మిగిలిస్తున్నది. ఇటీవల బండ్ల�
మునుగోడు మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మర్రివాగు ఉప్పొంగడంతో మునుగోడు చండూరు, చౌటుప్పుల్ రహదారుల మీదుగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుడిగజంగాల కాలన
ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలోని పాలేపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. నీట మున�
India vs Afghanistan: ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన తొలి వన్డే వర్షం వల్ల ఆలస్యం అవుతోంది. ధర్మశాలలో ప్రస్తుతం స్వల్ప వర్షం కురుస్తోంది. దీంతో టాస్ను నిలిపివేశారు. మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న పరిస్థితి �
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి, సోయాబిన్, కంది, మక్క పంటలను సాగు చేస్తుండగా పత్తి 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు.