గ్రేటర్లో రాత్రి 9గంటల వరకు నగరంలోని ఉప్పల్లో అత్యధికంగా 2.63సెం. మీలు, బహుదూర్పురాలో 1.15సెం.మీలు, హబ్సిగూడలో 5మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్లో శనివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రి ఎనిమిదిన్నర నుంచి సుమారు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది.
నగరంలో వర్షం పడితే సైబరాబాద్ అంతా అష్టదిగ్బంధంలో చిక్కుకుంటుంది. చిన్న వర్షం పడినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతుంది. ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంటుంది.
‘అంతా నా ఇష్టం’ అంటూ చెలరేగిపోయిన హైడ్రా అధికారులు నగరంలోని ఓ కాలనీని నరక కూపంలోకి నెట్టేశారు. హైడ్రా తప్పిదం.. ‘పైగా’ కాలనీ వాసులకు నరకం చూపిస్తున్నది.
వరంగల్ జిల్లా (Warangal) వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి ప్రారంభమైన వర్షం శుక్రవారం ఉదయం వరకు సాధారణ నుంచి భారీ వర్షం కురిసింది. గీసిగొండలో 92.9 మిల్లీమీటర్లు, వరంగల్ లో 70.9 మిల్ల�
నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది.
ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు గంటలకు కొద్దిగా కట్ (Power Cuts) చేస్తుండంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో ఉదయం 8 గంటలనుండి 12 �
వానకాలం వస్తే మల్యాల, పోచంపల్లి గ్రామాల ప్రజానీకం జంకుతున్నది. చిన్నపాటి వానకే రెండు గ్రామాల మధ్యలోని నక్కల ఒర్రె పొంగుతూ రోజుల తరబడి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నది.
బస్సు ప్రయాణికులు షెల్టర్లు లేక వర్షంలోనే తడుస్తున్నారంటూ శనివారం ప్రచురించిన నమస్తే తెలంగాణ కథనంపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హైదరాబాద్లో అత్యవసరంగా నిర్మించాల్సిన 150 షెల్టర్ల ప్రతిపాదనలను జీహ�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లిలో వర్షం పడుతున్నది. అక్కడక్కడ రోడ్లపై వర్షపు నీరు నిల�
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జే వి ఆర్ ఓ సి, కిష్టారం ఓసిలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిం
గత 15 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు వేసుకున్న రైతులు ఎండు ముఖం పడుతుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. సోయా పత్తి మొలకలు ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు ఆకాశం వైపు చూస్
వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా 25.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సంగెం మండలంలో 72.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది.