ఆకాశం మబ్బులు పట్టినట్టే పడుతోంది.. ఆ వెనకే మెండుగా ఎండలు కాస్తున్నాయి.. 15 రోజుల క్రితం మురిపిచ్చిన వర్షాలు ముఖం చాటేశాయి. ఏరువాక ప్రారంభమై పది రోజులు గడిచినా చినుకుల సప్పుడే లేదు. 15 రోజుల క్రితం వానలు పట్ట�
ఈసారి రుతుపవణాలు ముందే రావడంతో వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్న వానలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆకా�
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లి గ్రామంలో వర్షాలు కురవాలని శుక్రవారం రైతులు కప్పతల్లి ఆడారు. రోకలి బండను అలంకరించి మధ్యలో కప్పను కట్టి డప్పు సప్పులతో గ్రామంలో ఇంటింటికి వెళ్లారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశలనుంచి గాలులు వీస్తున్నాయని ఫలితంగా.. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల�
వర్షాలు పడకపోవడంతో రైతులు పంటల సాగు కు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులందరూ కలిసి వరుణ దేవునికి పూజలు నిర్వహించారు. కప్పల పెళ్లిలు చేసి ఇంటింటా తిరిగి కప్పతల్లి ఆటలాడారు.
Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వాన పడడం ఖాయం అని చెప్పింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది కూడా. ఆ సంస్థ �
జూన్ మొదటి వారంలో వర్షాలు పడకపోవడంతో వర్షాలు కురిపించు వరుణదేవుడా అని వేడుకుంటూ మండలంలోని సీతంపల్లి గ్రామంలో గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్ప�
సోమవారం నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. అల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, నేరెడుమెట్, చర్లపల్లి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగా
గోవిందరావుపేట (Govindaraopet) మండలంలో కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసుకున్న ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్�
కాళ్లు మొకుతా బాంచెన్.. మా వడ్లను కొనండి’ అంటూ మహిళా రైతులు తహసీల్దార్ కాళ్లపై పడి విలపించిన ఘటన మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండ లం కేంద్రంలో చోటుచేసుకున్నది.
వరంగల్ నగరానికి ఈసారీ ముంపు ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏటా వరదలు ముంచెత్తినా బల్దియా శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం ముంపు�