ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు గంటలకు కొద్దిగా కట్ (Power Cuts) చేస్తుండంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో ఉదయం 8 గంటలనుండి 12 �
వానకాలం వస్తే మల్యాల, పోచంపల్లి గ్రామాల ప్రజానీకం జంకుతున్నది. చిన్నపాటి వానకే రెండు గ్రామాల మధ్యలోని నక్కల ఒర్రె పొంగుతూ రోజుల తరబడి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నది.
బస్సు ప్రయాణికులు షెల్టర్లు లేక వర్షంలోనే తడుస్తున్నారంటూ శనివారం ప్రచురించిన నమస్తే తెలంగాణ కథనంపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హైదరాబాద్లో అత్యవసరంగా నిర్మించాల్సిన 150 షెల్టర్ల ప్రతిపాదనలను జీహ�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లిలో వర్షం పడుతున్నది. అక్కడక్కడ రోడ్లపై వర్షపు నీరు నిల�
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జే వి ఆర్ ఓ సి, కిష్టారం ఓసిలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిం
గత 15 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు వేసుకున్న రైతులు ఎండు ముఖం పడుతుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. సోయా పత్తి మొలకలు ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు ఆకాశం వైపు చూస్
వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా 25.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సంగెం మండలంలో 72.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది.
వర్షం కురువాలని ప్రార్థిస్తూ కంగ్టిలో గురువారం స్థానిక హనుమాన్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు 1008 నిండు బిందెలతో హనుమంతుని విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి, జపం చేప
కాలం నెత్తిమీదికి వచ్చినా వరుణుడి కటాక్షం లేకపోవడంతో వరి నాట్లు వేసుకునేది ఎట్లా, పంటలు పండించేది ఎట్లా అని ఖమ్మం రూరల్ మండల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ (Chandrugonda) మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత నెల రోజులుగా అన్నదాతలు వానల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు జల్లులు వస్తుండుతో పంటలు ఎండిపోయే పరిస�
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా.. నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న మూడురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం
Airport Wall Collapses | కొత్తగా నిర్మించిన విమానాశ్రయం సరిహద్దు గోడలోని కొంత భాగం కూలిపోయింది. దీంతో రూ.500 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.