ఆదిలాబాద్ రూరల్ మండలంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆదివారం మాజీ మంత్రి జోగు రామన్న సందర్శించారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అన్నదాతలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.
Bhadrachalam | భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు �
వరదల నేపథ్యంలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పర్యటించాల్సి ఉన్నది.
రాష్ట్రంలో వానలు (Rain) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్తంభిస్తున్నది. మరో రెండు రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అతలాకుతలమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్ల పట్టణాల్లో లో
గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రజల రక్షణే మా ప్రాధాన్యం.. వాతావరణ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ఇదీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన
సూర్యాపేట మండలం నల్ల చెరువుతండా వద్ద కుప్పిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్తున్న 11 KV విద్యుత్ లైన్కు చెందిన 5 స్తంభాలు సోమవారం కురిసిన భారీ వర్షానికి ఒకేసారి కుప్పకూలాయి.
గ్రేటర్లో రాత్రి 9గంటల వరకు నగరంలోని ఉప్పల్లో అత్యధికంగా 2.63సెం. మీలు, బహుదూర్పురాలో 1.15సెం.మీలు, హబ్సిగూడలో 5మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్లో శనివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రి ఎనిమిదిన్నర నుంచి సుమారు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది.
నగరంలో వర్షం పడితే సైబరాబాద్ అంతా అష్టదిగ్బంధంలో చిక్కుకుంటుంది. చిన్న వర్షం పడినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతుంది. ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంటుంది.
‘అంతా నా ఇష్టం’ అంటూ చెలరేగిపోయిన హైడ్రా అధికారులు నగరంలోని ఓ కాలనీని నరక కూపంలోకి నెట్టేశారు. హైడ్రా తప్పిదం.. ‘పైగా’ కాలనీ వాసులకు నరకం చూపిస్తున్నది.
వరంగల్ జిల్లా (Warangal) వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి ప్రారంభమైన వర్షం శుక్రవారం ఉదయం వరకు సాధారణ నుంచి భారీ వర్షం కురిసింది. గీసిగొండలో 92.9 మిల్లీమీటర్లు, వరంగల్ లో 70.9 మిల్ల�
నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది.