వరుణుడి కరుణ కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కర్రకు కప్పను కట్టి ఊరంతా కలియ దిరిగి ఇంటింటా నీరు పోస్తూ వర్షాలు కురవాలని ఓ ఊరి గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు.
చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాలు హుషారుగా నారుమడులను తయారుచేసి జోరుగా వరి నాట్లు వేశారు.
గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు కాప్రాలో 1.20 సెం.మీలు, కీసరలో 1.10 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా రాగల 36గంటల్లో గ్ర�
రేవంత్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన తెలియజేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్న లైబ్రరీ వద్ద మంగళవారం నిరుద్యోగులు ధర్నా చేపట్టారు.
వర్షాలు లేక భూములు బీడుగా మారే ప్రమాదం పొంచి ఉం ది.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి.. లేకుంటే మాజీ మంత్ర�
గ్రేటర్లోని శంషాబాద్, తుర్కయాంజల్, తొర్రూరు, షేక్పేట ఘాన్సీబజార్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మరో వైపు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు సాధారణ స్థాయి క
నైరుతి రుతుపవనాలు గురువారం దేశవ్యాప్తంగా మరింత విస్తరించాయని, వీటితోపాటు ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 8 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారత్-ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో ఫలితం తేలలేదు. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం కారణంగా ఆతిథ్య జట్టు ఛేదన సాధ్యం
గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 8గంటల వరకు నగరంలోని షేక్పేటలో 1.43సెం.మీలు, శ్రీనగర్ కాలనీలో 1.0 సెం.మీలు, ఆర్.సి.పురంలో 8 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వె�