మునుగోడు మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మర్రివాగు ఉప్పొంగడంతో మునుగోడు చండూరు, చౌటుప్పుల్ రహదారుల మీదుగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుడిగజంగాల కాలన
ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలోని పాలేపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. నీట మున�
India vs Afghanistan: ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన తొలి వన్డే వర్షం వల్ల ఆలస్యం అవుతోంది. ధర్మశాలలో ప్రస్తుతం స్వల్ప వర్షం కురుస్తోంది. దీంతో టాస్ను నిలిపివేశారు. మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న పరిస్థితి �
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి, సోయాబిన్, కంది, మక్క పంటలను సాగు చేస్తుండగా పత్తి 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పెను గాలుల ధాటికి సుమారు 25కు పైగా ఇండ్ల పై కప్పులు (రేకులు,పెంకులు) లేచిపోయాయి. �
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నా.. వాటిని నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతున్నాయి. జొన్న కొనుగోళ్లు ముగియగా.. ఆదిలాబా�
రుతుపవనాల ఆగమనంతో గ్రేటర్ వాతావరణం కొంత చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాల�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో నష్టం వాటి�
వర్షాకాలం ముగిసే వరకు నగరంలో ఎలాంటి కొత్త సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన సెల్లార్లలో వర్షపు నీరు నిలవకుండా బిల్డర్లు, డెవలపర్లు సొంత ఖర్చులతో మోటర్ల�
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం చూపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ స�
Air India Aircrafts Damaged | బలమైన గాలి వానకు ఎయిర్పోర్ట్లోని గ్రౌండ్ పరికరాలు వేగంగా కదిలాయి. పార్క్ చేసిన విమానాలను అవి ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం చిరు జల్లులతో ఒకసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై నగరంలోని చాలా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.