ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మాయిశ్చర్ వచ్చినా అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత అకాల వర్షం వచ్చి మండలంలోని బస్వరాజుపల్లిలో చేతికొచ్చిన పంట నీళ్ల పాలైంది.
గతేడాది వచ్చిన వరదలను ఖమ్మం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన మున్నేరు వరద వందల కుటుంబాలను అతలాకుతలం చేసింది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడిపిన క్షణాలు కండ్ల ముందే కదలాడుత�
పెద్దపల్లి జిల్లాలో పలు రైల్వే గేట్లను రైల్వే శాఖ ఎత్తివేసి అండర్ బ్రిడ్జిలను నిర్మించింది. మూడో లైన్ నిర్మాణం కారణంగా రైళ్లు అధికంగా నడుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడద్దని రైల్వే గేట్లను ఎత్తివేసి అం
ఖానాపూర్ టౌన్ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. వర్షంతో కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు వెలగటూర్ మండలంలో శుక్రవారం గంటపాటు ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది. ఈ వర్షాల వల్ల రోడ్లపైన వరద ప్రవహించింది.
గుంతలు లేని ప్రయాణమే లక్ష్యంగా సీఆర్ఎంపీ రోడ్లకు శ్రీకారం చుట్టి ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంత పథకంగా బీఆర్ఎస్ తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ గుంతలమయమైన రహదారులు వాహనదారులకు దర్శనమిస్�
రోజుల తరబడి నిరీక్షించినా వడ్లు కొనుగోలు చేయడం లేదని జడ్చర్లలోని పత్తి మార్కెట్యార్డు ఎదుట 167వ జాతీయ రహదారిపై గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర�
వర్షం ఓ హిందూ జంట పెండ్లికి ఆటంకం కలిగిస్తే ముస్లిం కుటుంబం మత సామరస్యం ఆ ఆటంకానికి పరిష్కారం చూపించి ఆదర్శంగా నిలిచింది. మంగళవారం సాయంత్రం పుణెలో ఈ ఘటన జరిగింది. వాన్వోరి ప్రాంతంలో ఓ ముస్లిం కుటుంబాని�
సర్కారును నమ్ముకొని యాసంగి సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కష్టాలు తప్పడం లేదు. క్వింటాలుకు రూ.ఐదు వందలు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని మరిచిపోయినట్లున్నది. వడ్లు కాంటా పెట్టి రోజుల�
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలుచోట్ల చెట్లు విరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం �
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యింది. యాసంగి సీజన్కు ఎంత ధాన్యం దిగుబడి వస్తుందో ఏమాత్రం అంచనాలు లేకపోవడంతో కొనుగోళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లు
వర్షాకాలం ముందే ప్రారంభమైంది. మరో వారం రోజులు మోస్తారు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ చెబుతోంది. దీంతో ఆలస్యంగా వరి పంటను కోసిన రైతులు వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి తూకం వేసేందుకు వ