ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. గత వారం, పదిహేను రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆంద�
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం అకడకడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలో (Eturnagaram) కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు పంపింది. దేశానికి అత్యధిక వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మంగళవారం మధ్యాహ్నం నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట�
ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్పేట లో 1 సెంటీమీటర్, మియాపూర్లో 4.5 మి.మీ, మదాపూర్లో 2.8 మి.మీ వర్షపాతం నమోద
‘అకాల వర్షంతో ధర్మారం మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’ కథనం ప్రచురించింది. సమాచారం తెలుసుకున్న లక్ష్మణ్ కుమార్ సాయంత్రం మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యం ను ప
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం అకాల వర్షం కురవడంతో రైతుల వరి ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. వాన సుమారు 20 నిమిషాల పాటు ఏకధాటిగా అకస్మాత్తుగా కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులో ర
IPL 2025 : ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు పెద్ద షాక్. సాంకేతిక కారణాల వల్ల ధర్మశాలలో వేదికగా జరుగుతున్న మ్యాచ్ రద్దయ్యింది.
IPL 2025 : పంజాబ్ కింగ్స్ కుర్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(50 నాటౌట్) చెలరేగి ఆడుతున్నాడు. ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు 25 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలిపోవడంతో పాటు పలు ఇండ్లు, రైస్మిల్లులు, ఇతర పరిశ్రమలపై క�