మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్, మేలో అకాల వర్షాల కారణంగా సుమారు జిల్లాలో 680.20 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమ�
ఐపీఎల్లో నిరుటి రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. గెలిస్తే కానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో హైదరాబాద్ ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. సోమవార
దేశ రాజధాని ఢిల్లీని వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. అలాగే విద్యుదాఘాతానికి 25 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. 200కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జహీరాబాద్ (Zaheerabad) నియోజకవర్గంలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటలు దాటితే చాలు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుత�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అధునాతన, ఎక్కువ సామర్థ్యంగల పారాబాయిల్డ్ రైస్మిల్లులు రాజన్న సిరిసిల్లలోనే ఎక్కువగా 38 ఉన్నాయి. ఒక్కో మిల్లు 40 టన్నుల నుంచి 80టన్నుల సామర్థ్యం ఉన్నాయి. అయితే అధికారులు రైస్�
Rain | ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ఎండలు దంచికొడుతుంటే, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు తాజాగా వాతావరణ శాఖ హెచ్�
HYD Rains | హైదరాబాద్ నగర పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఎస్ఆర్నగర్, బోరబండ, అమీర్పేట, పంజాగుట్ట, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, సుల్తాన్బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్ల�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. చేవెళ్లలోని బీజాపూర్ హైవేపై మిర్జాగూడ-ఖానాపూర్ గ్రామాల మధ్యలో భారీ మర్రి వృక్షం నేలపై పడడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వ�
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో (Sathupalli) భారీ వర్షం కురిసింది. దీంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో జేవీఆర్ ఉపరితల గనులు, కిష్టారం ఓసీల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్