మూడేండ్లుగా సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతున్నది. ఈ వానకాలం సమృద్ధిగా వర్షాలు కురువడంతో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగి బ
కుండపోత వర్షం జిల్లాను ముంచెత్తింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా ఏకధాటిగా వర్షం కురువడంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది.
అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. దామోదరం సంజీవయ్యనగర్ బస్తీలో ఉండే లక్ష్మి(55) ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడిచినా మహిళ ఎక్కడ ఉందో
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ముసురేయడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందగా.. పంటలకు ప్రాణం పోసినట్లయింది. వానకాలం �
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వర్షం ముంచెత్తింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచి ఆదివారం సాయంత్రం దాకా కుండపోత పోసింది. క్షణంపాటు తెరిపిలేకుండా.. అడుగుతీసి బయటవేసే అవకాశమే లేకుండా కుంభవృష్టిగా కురిసింది. �
India Vs Pakistan : ఆసియాకప్లో ఇండియా, పాక్ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే 4.1 ఓవర్ల వద్ద పల్లెకిలేలో వర్షం పడింది. దీంతో మ్యాచ్ను నిలిపివేశారు. గ్రౌండ్
India Vs Pakistan: సూపర్ థ్రిల్లర్ కోసం టాస్ పడింది. పాక్తో జరగనున్న మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. ఆసియాకప్లో భాగంగా పల్లెకిలేలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్
ఆంధ్రప్రదేశ్లో కరువు ఛాయలు నెలకొన్నాయి. గత నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే 54శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో వర్షం జాడే లేకుండా పోయింది.
సాధారణంగా రాష్ట్రంలో 60 నుంచి 70 రోజుల వర్షం, 15 రోజుల చొప్పున నాలుగు నుంచి ఐదు దశల్లో వానలు కురుస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యమైంది. జూలై చివరిలో మంచి వర్షాలు కురిసినా, ఆగస్టులో వరుణుడు ముఖం చాటేశ
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.