గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలగా.. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, శనగ, పొగాకు పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. వేంసూరు మండలంలో గాలుల ప్రభావంతో చెట్లప�
Janagama | గాలివానకు జనగామ-సిద్దిపేట రహదారి(Janagama-Siddipet road) శామీర్పేట వద్ద భారీ వృక్షం(Huge tree) కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Former minister Errabelli | అకాల వర్షానికి(Rain) పంటలు దెబ్బతిన్న(Damaged crops) రైతలుకు నష్టపరిహారంతోపాటు రైతు బంధు డబ్బులు వెంటనే వేయాలని ఎర్రబెల్లి దయాకర్రావు(Former minister Errabelli) డిమాండ్ చేశారు.
ఖమ్మంలో (Khammam) గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో పట్టణంలో 50కిపైగా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలు ఆదివారం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షంతో ఉపశమనం చెందారు. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కొంత ఊరట కలిగి�
పంట చేతికొచ్చిన వేళ అకాల వర్షం రైతన్నను ఆగం చేసింది. వర్షానికి వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. శనివారం ఉదయం ఉరుములు, గాలివానతో మొదలు కాగా ఉమ్మడి జిల్లాలోని పల�
రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం (Rain Update) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Nizamabad ) వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వడగండ్ల వాన కురిసిం ది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు, వృక్ష�
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది.
Rain | దేశమంతటా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల మొదట్లోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోయాయి. దాంతో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయ�
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. కామ�