వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయంలో విద్యుత్తుశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు భానుడు నిప్పులు కక్కుతుండగానే.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది.
సుమారు రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్-17లో ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది. గువహటి వేదికగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం రాజస్థాన్ రాయల్స్ను నిండా ముంచ
‘మీరు ప్రతి వర్షకాలంలోనూ చూస్తారు, అల్లాహ్ ఆకాశం నుండి నీళ్లు కురిపించాడు. నిర్జీవంగా పడి ఉన్న భూమిలో దానిద్వారా ప్రాణం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి ఒక నిదర్శనం ఉన్నది’
అకాల వర్షానికి రైతులు ఆగమవుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల శనివారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుక
తెలంగాణ తెచ్చిన మలి ఏడాది. వసంత కాలం. అప్పటి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎన్నుకొనే తంతు జోరుమీదుంది. మెదక్ జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకునే ప్రక్రియ అది. కార్యస్థలం మెదక్ పట్టణం.
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నుంచి ఈ నెల 19 వరకు అక్కడక్కడా తేలికపాటు లేదా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతోపాటు ఇండ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి.
నిండు వేసవిలో అహ్మదాబాద్ను ముంచెత్తిన అకాల వర్షం.. ఐపీఎల్లో రెండుసార్లు ఫైనల్కు చేరిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం కోల�
జిల్లా కేంద్రంతో పాటు ఆసిఫాబాద్ మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పీటీజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సామగ్రి, ఈవీఎంల పంపిణీ కేంద్రంలో టెంట
హైదరాబాద్లో ఒక్కరోజు కురిసిన వర్షం 10 మంది కార్మికులను బలితీసుకున్నది. హైదరాబాద్లో మంగళవారం వర్షం కురుస్తుందన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమై�