ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ప్రారంభమైన వాన ఆదివారం రాత్రి దాటినా ధార తెగకుండా కురుస్తూనే ఉంది. కొన్ని మండలాల్లో తేలికపాటి, మరికొన్ని మండలాల్లో మోస్తరు, ఇంకొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది.
T20 World Cup: ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇవాళ టీ20 వరల్డ్కప్ ఫైనల్ జరగనున్నది. ఒకవేళ బార్బడోస్లో వర్షం వస్తే, మ్యాచ్ను రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే కూడా వర్షార్పణం అయితే, అప�
ఉమ్మడి ఖమ్మం జిలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల జల్లులు పడ్డాయి. ఎట్టకేలకు వాన కురిసి నేల తడవడంతో అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వారం నుంచి వర్షాలు లేక రైతులు దిగాలు చెందుతున్న క్రమం లో భారీ వర్షం కురవడంతో రైతులు సంబురపడుతున్నారు.
హైదరాబాద్లోని పలుచోట్ల వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, ఓల్డ్సిటీ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోకి ముందుగానే ప్రవేశించినా ఇప్పటి వరకు 20శాతం తకువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్ 12-18 మధ్య రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించల�
ఇంగ్లండ్తో తొలి మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయినా రెండో మ్యాచ్లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్-బీలో భాగంగా బార్బడోస్ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఆ జట్టు�
రాష్ట్రంలో బుధవారం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం సీతానగరంలో చెట్టు కింద పిల్లలు ఆడుకుంటుండగా పిడుగుపడి సంపత్(14) అక్కడికక్కడే మృతి చెం�
జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటు కు గురై ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. మల్హర్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన నేరేడుగొమ్మ మలహల్రావు (52) తన ఆయిల్ పామ్ తోట వద్దక�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
కేరళను మే 30న తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఈ నెల 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఆదివారం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయంలో విద్యుత్తుశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు భానుడు నిప్పులు కక్కుతుండగానే.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది.