బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షానికి ఎండుముఖం పట్టిన పత్తి, వేరుశనగ, కంది తదితర ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. వరి వేసే రైతులకు ఊరట కలిగించింది.
హైదరాబాద్లో ఎడతెరపిలేకుండా వాన (Rain) కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా వర్షం పడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అమీర్పేట, పంజాగుట్టా, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాలతో గ్రామాల్లో అపరిశుభ్ర వా తావరణం నెలకొనడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందడం, నీటి వనరుల్లో కలుషిత నీరు చేరడంతో ప్రజలకు వ్యాధులు వ్యాపిస్తున్నా యి.
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వ�
గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. శుక్రవారం రాత్రి 9గంటల వరకు వినాయక్నగర్లో అత్యధికంగా 2.50 సెం.మీ, చర్లపల్లిలో 2.40, కాప్రా, ఏఎస్రావు నగర్లో 2.0, నేరెడ్మెట్, సఫిల్గూడ, ఉప్పల్ ర�
రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
షికారు కోసం అడవికి వెళ్లి దారి తప్పిన ఇద్దరు యువకులు ఎట్టకేలకు సురక్షితంగా ఇంటికి చేరారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కమలాపురానికి చెందిన దినేశ్, రేసెన్ సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని అడవిలోకి షిక
కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతదేశంలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, యూపీ, బీహార్, అస్సాం, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్ ప్రజలు ప్రయాణాలు, తాగు
మంగళవారం రాత్రి నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షం విస్తృతంగా కురిసింది. గ్రేటర్ జీహెచ్ఎంసీ కార్యాలయ ప్రాంతంలో 3.6 సెంటీమీటర్లు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద 1.2 సెం.మీ.లు, రాయదుర్గం వార్డు ఆఫ�