ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది.
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40-50 కిలోమీటర్ల వే�
తెలుగు రాష్ర్టాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో ఐదు రోజులు వర్ష�
హైదరాబాద్ (Hyderabad) నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు (Rain) పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రాబో యే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రి నిర్మల్, నిజామాబ�
వడగండ్ల వానకు పంట నేలరాలి, గుండె పగిలిన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రైతులు, కౌలు రైతులు అనే తేడా లేకుండా, ఈ పంట ఆ పంట అనే భేదం లేకుండా ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తున్నది. ఇంత పెద�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 3,037 ఎకరాలు, మక్క 24, పెసర 32, నువ్వులు 4 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిం
అకాల వర్షాల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని నచ్చన్ఎల్లాపూర్, లింగాపూర్ గ్రామాల్లో పంటలను బుధవారం స్�