కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 3,037 ఎకరాలు, మక్క 24, పెసర 32, నువ్వులు 4 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిం
రేపు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో వానలు పడుతాయని, మహబూబ్నగర్ (Mahabubnagar), మెదక్ (Medak) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉమ్మడి మహబూబ్నగర్లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసి
Rain | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలులతో వర్షం కురవడంతో జనాలు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి భారీ వర్షం (Rain) కురిసింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వాన కరిసింది. దీంతో అకాల వర్షానికి పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నా�
కమ్మర్పల్లి మండలంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నువ్వు పంట నేల వాలింది. ఉప్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏకలవ్య నగర్లో ప్రధాన రోడ్డుపై చెట్టు విరిగి పడడంతో జీపీ కార్మికులు త�
గాలివాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు, ఎలబోతారం, గ్రామాల్లో విపరీతమైన వర్షం పడింది. కోతకు వచ్చిన వరి చేళ్లు నేలవాలాయి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం గంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
అకాల వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి గాలివానతో మొదలైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం రైతులను ఆగంజేసింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీవ్ర ప్రభావం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షబీభత్సం సృష్టించింది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నా యి. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల కురిసిన పిడుగుల వానకు ముగ్గురు మరణించగా, 20 గొర్రెలు మృత్యువాత పడ్డా యి.
జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి.. వీచిన బలమైన ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రాత్రి పూట విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడ�
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. మధ్యాహ్నం దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు మూడు రోజుల�
హైదరాబాద్లో (Hyderabad) అక్కడక్కడ వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning) వస్తున్నాయి. దీనికి వర్షం కూడా తోడయింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అకాల వర్షం కురిసింది. పలు మండలాల్లో పంటలు ధ్వంసమవగా.. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.