జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. భూదాన్పోచంపల్లి మండలంలో 14.6 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.
చల్లని గాలులు, దట్టమైన మేఘాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లాలో గురువారం పలుచోట్ల మోస్తరు వర్షం కురువగా, మెదక్ జిల్లాలో మేఘావృతమైంది.
Worms Rain | చైనా రాజధాని బీజింగ్లో పురుగుల వర్షం కురిసింది. నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షంతో పాటు పురుగులు (Worms Rain) కూడా పడ్డాయి. దీంతో పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియో
ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్లో కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దీనికి తోడు వర్షం పడుతుండటంతో కూల్చివేత పనులను తీవ్ర ఇబ్బ
Hyderabad | రాజధాని నగరం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవై చలి, మరో వైపు చిరుజల్లులతో నగరవాసులు వణికిపోతున్నారు. రెండు రోజులుగా నగరంలో పొగమంచు కురుస్తున్నది.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. వర్షానికి తోడు సరైన వెలుతురు లేని కారణంగా తొలి రోజు ఆట నిర్ణీత సమయం
Rain | మాండూస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఆదివారం సాయంత్రం నగరంలో భారీ వాన పడిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఉదయం నుంచి
Hyderabad | మాండూస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో వాన కురుస్తున్నది. శనివారం సాయంత్రం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో రాత్రి నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో ముసురు
ఆంధ్రప్రదేశ్లో మాండూస్ తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలో తుఫాను తీవ్రత అధికంగా ఉంది.
రాష్ట్రంలో గత అక్టోబర్ నెలలో సాధారణం కన్నా 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 817 మిల్లీమీటర్లు కాగా, 1217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.