మోదీ సర్కార్ పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం 'నో డేటా అవాలిబుల్' (ఎన్డీఏ)గా మారిందని దుయ్యబట్టారు.
రాహుల్ కంటే.. బాబు మాటే మిన్న రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో గప్ చుప్గా గాయబ్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో జాడ లేని పత్తా. ఇదీ! టీపీసీసీ అధ్యక్�
న్యూఢిల్లీ : అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతున్నది. చరిత్రలో తొలిసారి డాలర్కు 80 రూపాయలకు చేరగా.. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు ప్�
మమ్మల్ని బండకేసి కొట్టే అధికారం ఎవడిచ్చాడు ? మేమేమైనా నీ కూలీలమా.. నీ బంట్రోతులమా..? నువ్వు తీస్మార్ఖాన్వా? నీతో పార్టీకి లాభం లేదు నువ్వు పార్టీనే లేకుండా చేద్దామనుకుంటున్నావా..? టీపీసీసీ చీఫ్ రేవంత్�
తిరువనంతపురం : కేరళ వయనాడ్లో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన స�
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం కేరళ వెళ్లారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కన్నూర్ ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తన పార్లమెంట్ నియోజకవర్గమైన వాయనాడ్లో రాహుల్ గా�
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు మండిపడింది. ఆమె బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో దేశం భగ్గుమంటోందని సర్వోన్నత న్యాయస్ధానం చేసిన వ్యాఖ్�
రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై ఇంకా ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. గురువారంతో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం చేస్తున్న చెల్లింపుల కాలవ్యవధి తీరిపోతున్నది. 2017 జూలై 1న కేంద్ర,
తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటల�