న్యూఢిల్లీ, ఆగస్టు 20: 137 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. నేటి నుంచే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్ తదుప�
Rajiv Gandhi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 78వ జన్మదినం సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అంజలి ఘటించారు.
న్యూఢిల్లీ : నేరస్తులకు బీజేపీ మద్దతు పలుకడం మహిళల పట్ల ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ తరహా రాజకీయాల పట్ల ప్రధాని న�
స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల నేపధ్యంలో గుజరాత్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యోచనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గెహ్లాట్, చిదంబరం పేర్లు పరిశీలన అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నా మౌనముద్రలోనే రాహుల్ 20 నుంచి ఎన్నికల ప్రక్రియ! (న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ నలుపు రంగు దుస్తుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్త ఆందోళన చేపట్టార
బీజేపీ ప్రజల్లో చీలికను తీసుకువచ్చి కర్నాటకలో విద్వేషం వెదజల్లుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ దళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించ�
బెంగుళూరు: కర్నాటకలోని చిత్రదుర్గ్లో ఉన్న శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందర్శించారు. లింగాయత్ వర్గానికి చెందిన ఆ మఠంలో రాహుల్కు స్వాగతం లభించింది. ఈ మఠానిక
అహంభావంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఎగబాకిన ద్రవ్యోల్బణం కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
కేంద్రం చేతిలో వేధింపుల అస్త్రంగా దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలు.. దారికొస్తే వదిలేసుడు ఈడీ దర్యాప్తు కేసుల్లో మూడు శాతంలోపే శిక్షల రేటు కేసులు సాగదీస్తూ ప్రత్యర్థులను కుంగదీసే ఎత్తుగ�