రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని, పార్టీకి నూతన జవసత్వాలు సమకూరుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.
కన్యాకుమారి: ఇవాళ్టి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. 3570 కిలోమీటర్ల దూరాన్ని ఆయన 150 రోజుల ప్రయాణించనున్నార�
చెన్నై: భారత్ జోడో యాత్రను ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుంచి మెగా ర్యాలీ భారత్ జోడో యాత్ర ప్రారంభంకానున్నది. అయితే దానికి ముందు రాహుల్ గాంధీ ఇవాళ శ్రీపెరంబదూర�
కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. సుమారు 3570 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ వికేంద్రీ�
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాన�
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మెగా ర్యాలీని నిర్వహిస్తోందని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేశారంటూ తమపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అఫిడవిట�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం సోనియా గాంధీకి ఎలాంటి గౌరవం ఇచ్చామో ఇప్పుడూ అంతే మర్యాద ఉం�
బెంగళూరు: రాహుల్గాంధీయే తమ పార్టీకి కాబోయే అధ్యక్షుడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ పార్టీ అధ్యక్షత బా
అంతర్గత సంక్షోభంతో ముక్కి మూలుగుతున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. రెండేండ్లుగా పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, కాంగ్రెస్తో తన 50 ఏండ్ల అనుబ
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత మరో ఐదుగురు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. గులాం మహ్మద్ సరూరీ, హజీ అబ్దుల్ �
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సీనియర్నేత గులాం నబీ ఆజాద్ గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అపరిప
దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేపట్టవు? పోర్టుల యజమానులపై చర్యలేవీ? ప్రధాని మోదీ మౌనమెందుకు? నిలదీసిన ప్రతిపక్షం అహ్మదాబాద్, ఆగస్టు 22: గుజరాత్లో గత ఐదేండ్లలో 2.5 లక్షల కోట్ల విలువైన డ్�