ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వాస్తవాలను మరుగుపరచలేరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
Urmila Matondkar | ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రొటా జిల్లాలోని గారిసన్ పట్టణంలో భారత్ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్గాంధీతో చాల�
Rahul-gandhi | ఇవాళ జమ్ములోని సత్వార్ పట్టణానికి రాహుల్ భారత్ జోడో యాత్ర చేరింది. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్గాంధీ.. జమ్ముకశ్మీర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మించిన సమస్యే లేదన
ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కూడా ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఫైజల్ చౌదరి ఎట్టకేలకు సోమవారం ఉదయం జమ్ములో ఈ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని స్వయంగా కలిశాడు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంకా బ్యాచిలరే. ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెప్పారు. సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానన్నారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.
Jairam Ramesh | రాహుల్గాంధీ భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తాము ఆశిస్తున్న�
రాహుల్గాంధీని ఫరూక్ అబ్దుల్లా ఆకాశానికెత్తారు. రాహుల్ను ఆది శంకరాచార్యతో పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన రెండో వ్యక్తి రాహుల్ అని కొనియాడారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్లో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్.. టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయ
Rahul Gandhi బీజేపీ నేత వరుణ్ గాంధీ ఐడియాలజీతో తన ఐడియాలజీ కుదరదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ పంజాబ్లోని హోషియార్పూర్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నార�
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. జలంధర్లో శనివారం జరిగిన జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరీ గుండెపోటుతో మరణించిన విషయం తె�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ మాయారామ్పై సీబీఐ గురి పెట్టింది. మాయారామ్ ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నోట్ల ముద్రణల�
Rahul on GST | పంజాబ్లోని లూథియానా నగరం డిమానిటైజేషన్, తప్పుడు జీఎస్టీ కారణంగా నాశనమైందని రాహుల్ ఆరోపించారు. చిన్న పరిశ్రమలను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. శనివారం నుంచి తిరిగి యాత్ర కొనసాగుతుం�