Sanjay Raut | భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివసేన ఎంపీ
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్నది. త్వరలో మధ్యప్రదేశ్లో ప్రవేశించనున్నది. యాత్ర మధ్యప్రదేశ్లో ప్రవేశించిన అనంతరం పేలుళ్లు జరిపి.. రాహుల్ను చ�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్పై విమర్శలు చేశారు. బ్రిటిషర్లకు సావర్కర్ సహకరించారని అన్నారు. జైల్లో ఉన్న సావర్కర్ క్షమాభిక్ష కోరుతూ బ్రిటిషర్లకు అర్జీలు పెట్టుకున
దేశంలో విభజన బీజాలు నాటే విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించేలా యువత చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు.
దేశాన్ని మత రాజకీయం కమ్ముకున్నది. ఫాసిస్టు శక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మోదీ నాయకత్వంలోని బీజేపీ ఒకే దేశం ఒకే పార్టీ అనే రీతిలో బుల్డోజర్ రాజకీయాలను నడుపు�
Copyright violation | రాహుల్ భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించిందని బెంగళూరు కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్తోపాటు జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిళ్లను తాత్కాలిక బ్లాక్ చేయాల�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ �
గుజరాత్లో ఎన్నికల దంగల్కు తెరలేచింది. బీజేపీకి ఆత్మవంటి ఈ రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ను సవాల్ చేస్తూ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎ
దేశం మొత్తాన్ని ఏకం చేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్ జోడో యాత్ర ‘హస్త’వ్యస్తంగా మారింది. తమకు ప్రాధాన్యం దక్కలేదని కాంగ్రెస్ నేతలునైరాశ్యంలో ఉండగా.. జన సమీకరణలో నేతలు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. స�
minister jagadish reddy | టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని
hyderabad | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6
KTR on Rahul Gandhi:తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ �
‘మీరు ఇస్తున్న హామీలు, చెప్తున్న అంశాలపై స్పష్టత ఇస్తేనే మీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాదిరిగానే మీతో కూడా ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు’ అని మానవ హక్కుల వేదిక క�