Congress President | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కొత్తగా మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. జీ-23లో సభ్యుడిగా ఉన్న శశిథరూర్ క�
రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష రేసులో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
Rahul Gandhi:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ హోదా కోసం పోటీపడే వారి గురించి రాహుల్ గాంధీ ఓ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరు ఒక్క పోస్టులో మాత్రమే ఉండాలని స్పష్ట�
T20 World Cup | ‘టీ20 ప్రపంచకప్లో తనతోకలిసి రాహుల్ గాంధీనే ఓపెనింగ్ చేస్తాడని టీమిండియా సారధి రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అవసరమైతే కోహ్లీ కూడా ఓపెనింగ్ చేస్తాడని చెప్పాడు’ అని ఆ యాంకర్ అనేశాడు.
Minister Jagdish Reddy |కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరిని జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ తిరిగి చేపట్టాలనే డిమాండ్ ఆ పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాలని కోరుతూ పలు రాష్ట్రాలు తీర్మానాలను ఆ�
భారత్ జోడో పేరుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. దేశంలో విద్వేష, విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన అంటున్నారు. అది వాస్తవమే. అయితే, ఆ రాజకీయాలను అడ్డు కోవడంలో ప్రధాన ప్రతిపక్ష �
కన్యాకుమారి: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే. కన్యాకుమారిలో ప్రస్తుతం ఆ యాత్ర కొనసాగుతోంది. ఆ సమయంలో వివాదాస్పద తమిళ క్రైస్తవ పాస్టర్ జార్జ్ పొన్నయ్య.. కాంగ్రె�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ మధ్య బట్టల యుద్ధం నడుస్తున్నది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఖరీదైన టీ షర్ట్ ధరించారు. దీంతో ‘రాహుల్ రూ.41 వేల విలువైన తెల్లని
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూ. 41,000 విలువైన బుర్బెర్రీ టీషర్ట్ ధరించి పాదయాత్రలో పాల్గొంటున్నారని బీజేపీ ఎద్దేవా చేయగా కాంగ్రెస్ దీటైన కౌంటర్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఎవరు ఉంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన్ను జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవ�