న్యూఢిల్లీ : ఈడీ విచారణ చిన్న విషయమని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, అగ్నిపథ్ పెద్ద సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనను విచారించిన విషయం తెలిసిందే. బుధవారం కా
న్యూఢిల్లీ, జూన్ 20: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీని సోమవారం కూడా ఈడీ ప్రశ్నించింది. నాలుగు రోజుల్లో మొత్తం 40 గంటలపాటు రాహుల్ను విచారించిన అధికారులు..మంగళవారం కూడా విచారణకు ర�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం కూడా ప్రశ్నించనుంది. ఈ మేరకు ఆయనకు సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై రాహుల్ గాంధీని ఇప్పటికే నాలుగు రో�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నించనున్నారు. రాహుల్ గాంధీని ఇప�
వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తరహాలోనే అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారం కోరారు.
ముగ్గురు కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నోటీసులు న్యూఢిల్లీ, జూన్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికార�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విచారిస్తున్నది. ఇప్పటికే మూడురోజుల పాటు కాంగ్రెస్ నేతను విచారించిన ఈడీ మరోసారి ఈ నెల 17న విచారణకు కావా�
రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పాపం చేసినప్పుడు తప్పక అనుభవించాల్సిందేనన్నారు. ఈడీని స్వచ్ఛందంగా తమ పని చేసుకునేల�
అగ్నిపధ్ రిక్రూట్మెంట్ పధకం ద్వారా పెద్దసంఖ్యలో యువతను సైనిక బలగాల్లోకి రప్పించే కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.