కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ మాయారామ్పై సీబీఐ గురి పెట్టింది. మాయారామ్ ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నోట్ల ముద్రణల�
Rahul on GST | పంజాబ్లోని లూథియానా నగరం డిమానిటైజేషన్, తప్పుడు జీఎస్టీ కారణంగా నాశనమైందని రాహుల్ ఆరోపించారు. చిన్న పరిశ్రమలను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. శనివారం నుంచి తిరిగి యాత్ర కొనసాగుతుం�
Rahul Gandhi | రాహుల్గాంధీ పాదయాత్ర పంజాబ్లో కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం అమృత్సర్ చేరుకున్న రాహుల్ నేరుగా స్వర్ణ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు కీర్తనలు వింటూ కూర్చున్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎముకలు కొరికే చలిలోనూ టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం విదితమే. రాహుల్ టీ షర్ట్పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. టీ షర్ట్
Rahul @ Media | హర్యానాలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్నది. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ-ఆర్ఎస్ఎస్పై తీవ్రంగా ఎదురుదాడికి దిగారు. వాళ్లు చెప్పినట్లే పూజలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కర్ణాల్కు చేరుకున్న రాహుల్.. కబడ్డీ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జ
Prakashi Tomar | కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్నది. ఇవాళ యూపీలోని బాగ్పట్ జిల్లాకు రాహుల్ పాద యాత్ర
Rahul on Agniveer | కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అగ్నివీర్ ప్రక్రియను రద్దు చేస్తామని రాహుల్గాంధీ ప్రకటించారు. యువత కోసం పాత విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరుపుతామని రాహుల్ హామీ ఇచ్చారు.
Bharat Jodo Yatra | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో ఇవాళ ఆయన సోదరి, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించనుంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను
‘రాహుల్ గాంధీ నిజంగా దేశాన్ని ఏకం చేయాలనుకుంటే, పీవోకేను భారత్తో కలుపాలి. అక్కడ యాత్ర చేయాలి. పీవోకేను భారత్తో కలిపిన తర్వాతే తిరిగి రావాలి. లేకపోతే అక్కడే ఉండాలి’ అని ఉమా భారతి అన్నారు.