న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికా�
రాష్ట్ర విభజన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఎవ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన బ్రిటన్ పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని ప్రభుత్వం పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీ గురువారం తోసిపుచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ రాకుండానే ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వి�
లేబర్ పార్టీ నేత, గతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జెరెమి కార్బిన్తో బ్రిటన్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భేటీ కావడం విమర్శలకు తావిస్తోంది. కార్బిన్ గతంలో భారత్ వ్యతిరేక, హిందూ వ�
‘పాలకులకు చదివే తీరికుండదు, కానీ అధ్యయనం చేయనివారు ఉత్తమ పాలకులు కాలేరు!’ అన్నాడు ప్లేటో. అది సరే.. మా మోదీ గొప్ప, మా రాహుల్ గొప్ప, మా కేసీఆర్ గొప్ప.. అంటూ హోరెత్తిస్తున్నారు కదా, వీళ్లలో దేశాధినేతగా ఎవరిని
లడఖ్లో ఉక్రెయిన్ తరహా పరిస్ధితిని చైనా సృష్టించిందని, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో చ�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. గతంలో ఎలాగ భారత దేశం వుండేదో.. ఆ దేశం కోసం తాము ప్రయత్నాలు చేస్తు�
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని పాంగాంగ్లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. అయితే.. భారత్ రియాక్షన్ప�
దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అయితే వాటిపై కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏ మాత్రం ధ్యాస లేదని ఆ పార్టీ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. గుజరాతీల సమస్యలను విన్నవించడానికి తాను ఎప్పుడు వెళ్లినా కాంగ్రెస్ ప
బీజేపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేనే లేదు కాషాయదళం ఆగడాలకు కాంగ్రెసే కారణం దేశంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే హవా ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజీ లేదన్న రాహుల్గాంధీ వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం కాంగ్రెస్ స్థి
దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఓ ట్వీట్ చేశారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను పోలుస్తూ.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్త�