కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు.
జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. బుధవారం రాజస్థాన్లో కొనసాగిన ఈ యాత్రలో రాహుల్తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు.