Dhanush- Aishwarya | కోలీవుడ్ క్రేజీ జంటలలో ధనుష్-ఐశ్వర్య జంట ఒకటి. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరు ఊహించని కారణాల వలన విడిపోయారు. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత, ధనుశ్, ఐశ్వర్య 2022 జనవరి 17న తాము విడ�
Yatra 2 | ‘తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొడుకు అనే పాయింట్ చుట్టూ ‘యాత్ర-2’ కథాంశాన్ని అల్లుకున్నాం. 2009 నుంచి 2019 వరకు వై.యస్.జగన్ మెహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అన్నారు మహి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత ఇలాకాలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్రను కరీంనగర్లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి ముగించాలని అనుకున్నా..
హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ హైదరాబాద్, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపునకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినది అర్థం పర్థం లేని యాత్ర అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్
బీజేపీ నేతల ఒంటెత్తు పోకడలపై కమలం నాయకులు కన్నెర్ర జేశారు. ఇక మీతో వేగలేమని గులాబీ గూటికి క్యూ కట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతుండగా.. మరోవైపు ఆ ప
పిల్లలతో ఎక్కడికైనా వెళ్లడమంటే మామూలు విషయం కాదు. రెండ్రోజుల ప్రయాణానికైనా, వారంరోజుల ముందు నుంచే ఇంట్లో హంగామా మొదలవుతుంది. తీరా బయలుదేరుతుంటే, ఆయనకు ఆఫీసు నుంచి ఫోన్కాల్ .. ట్రిప్ క్యాన్సిల్! ఇలాంట�