Dasoju Sravan | హిట్లర్ తనకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. హిట్లర్ను అనుకరిస్తూ తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేయడం, నివాస గృహాలను అక్రమంగా క�
PM Modi : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర భారత్’ పథకంపై కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. దేశ సంకల్పాన్ని కాంగ్రెస్ నేతలు
Lalit Modi | తాను దేశం విడిచి పారిపోయిన వ్యక్తిననే ప్రచారాన్ని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ (IPL Ex Chairman) లలిత్ మోదీ (Lalit Modi) తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. తాను తప్పుచేసి పారిపోయి ఉంటే ప్రభుత్వం తనను ఎప్ప�
సీబీఎస్ఈ బోర్డు నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే కేంద్రం కేవలం బోర్డు చైర్మన్, కార్యదర్శిని బదిలీ చేయడం కంటితుడుపు చర్య మాత్రమేనని విపక్ష నే�
Rahul Gandhi | సీబీఎస్ఈ (CBSE) కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్గాంధీ (
Auto Drivers | ఢిల్లీలో ఆటో కార్మికులతో కలిసి భోజనం చేస్తూ, వారి ఖర్చులు, కష్టాలపై ముచ్చట్లుపెడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసా�
KTR | ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్దానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీశారు. ఢిల్లీలో కొత్త హామీలు ఇచ్చే ముందు తెలంగాణలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని స�
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని సోనార్పూర్లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా
జిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేరు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉ
Rahul Gandhi | ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సమస్త విద్యా వ్యవస్థను’ పూర్తిగా నాశనం చేశారని ఆరోపి�
Gaddam Prasad Kumar | రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పడుతుండగా, తాజాగా తనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుక�
Rahul Gandhi : సీబీఎస్ఈ ఓఎస్ఎం అంశంపై ప్రశ్నించినందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనపై చేసిన విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. తనపై మాటల దాడి చేసినంత మాత్రాన �
Rahul Gandhi : సీబీఎస్ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనిపై స్వతంత్ర జుడీషీయిల్ విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడిని అత్యంత క్రూరంగా ఆచరణలో పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. అధికారం ఒక్కటే పరమావధిగా భావిస్తూ, అవసరం ఉన్నప్పుడు మిత్రపక్షాలను భుజా�