బ్రిక్స్ దేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన గాలా విందుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేస్తూ.. ‘రికార్డుల ప్రకారం 80శాతం భారతీయ�
Srinivas Goud | దేశవ్యాప్తంగా బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి, ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించిన తర్వాతే జనగణన చేపట్టాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Rahul Gandhi : బ్రిక్స్ సదస్సు కోసం ఇండియా వచ్చిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. అక్కడే రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీని కూడా కలుసుకున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్, అసోంలో గెలుపుతో మిడిసిపడిన కేంద్రంలోని బీజేపీ ముకుతాడి పడింది. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నవతరం ఆందోళన విజయవంతంగా ముగిసినప్పటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ సహా కమలం
Congress | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నోరు తెరిస్తే సామాజిక న్యాయమంటూ మాట్లాడుతారు. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నది.
TVK-Congress : 2029లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి విజయ్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లేదంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఎస్.రాజేశ్ కుమార్ హెచ్చరించా�
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచీ డ్రామాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏండ్లు అవుతున్నా బీసీలకు తగిన న్యాయం జరుగలేదని ఆ�
Sonam Wangchuk : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి బహుశా రాజకీయ లక్ష్యాలు ఉండి ఉండవచ్చని ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. తాజాగా ఆయన ఒక పాడ్కాస్ట్లో మాట్లాడారు.
Rahul Gandhi : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఒక ర్యాలీ కోసం ఖర్గే పాల్గొన్న వేదికను శుభ్రం చేయడాన్ని రాహుల్ తప్పుబట్టారు.
Kangana Ranaut | నటి కృతి సనన్ (Krita Sanan) నటించిన ఓ రాఖీ పండుగ యాడ్ (Rakhi Festival Add) లో ఆమె ధరించిన దుస్తులపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్గాంధీ (Rahul Gandhi).. నటి (Actress), బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ �
కులగణన వివాదంపై విపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన కోసం ప్రస్తుతం ఉన్న ప్రశ్నావళిని రద్దు చేసి ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్�