శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని రాహుల్, రేవంత్రెడ్డి, భట్టి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ న�
Rahul Gandhi : దేశంలోని సైనిక స్కూళ్లను ప్రైవేటీకరించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సైనిక్ స్కూళ్లను ఆర్ఎస్ఎస్కు అప్పగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండి
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్లో బీఆర్�
Shehzad Poonawalla : ప్రధాని మోదీపై బీజేపీ కీలక నేత షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టి 12 ఏళ్లు అవుతోందని, అయినప్పటికీ సరైన నియంతగా మారడంలో ఆయన విఫలమయ్యారని పూనావాలా వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసిక ఒత్తిడిలో ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ఆయన మూలాలు, ఆలోచనలు సంఘ్ పరివార్ చుట్టూనే ఉన్నాయని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ �
Opposition protest | అయోధ్యలోని రామమందిరంలో విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు.
ప్రశ్న పత్రాల లీకేజ్ని అరికట్టే చట్టంలో సమూల మార్పులు చేస్తూ నేరస్తులకు 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమానా వంటి కఠినమైన శిక్షలను నిర్దేశించే ప్రభుత్వ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇక్కడి విషయాలన్నీ తాను నేరుగా రాహు ల్ గాంధీకి చేరవేస్తున్నట్టు చెప్పారు.
Rahul Gandhi : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులపై లాఠీఛార్జికి, హింసకు కారకుడు అమిత్ షా అని, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాహుల్ గాం�
Anti paper leak bill : దేశంలో పేపర్ లీకేజీలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో పాసైంది. ‘ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెం�
Rahul Gandhi : ఇటీవల సీజేపీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కాల్పులు జరపాలని ఆదేశించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని విద్యావ్య�
Rahul Gandhi: విద్యార్థులు.. ఇడియట్స్.. అంధభక్తులు ఉంటారని లోక్సభలో రాహుల్ గాంధీ ఓ స్టోరీ చెప్పారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన వేళ ఓ అమ్మాయితో మాట్లాడానన్నారు. ఆ సమయంలో ఆ స్టూడెంట్ �
Congress | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు