Rahul Gandhi | లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చ�
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరో�
Dharmendra Pradhan | గత ఏడేళ్లలో పేపర్ లీకేజీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ చట్టం అమలుపై కాని, ఆర్టికల్ 17లోని కుల నిర్మూలన భావాలకు సంబంధించిన అంశాల పట్ల గాని విపక్ష నాయకులైన రాహుల్గాంధీ, మల్లికారున్ ఖర్గే, చిదంబరం తదితరులు పార్లమెంట
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని వందసార్లు నిజం చేయాలనుకొని అడ్డంగా బుక్కయ్యిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్ల�
Sudhanshu Trivedi : ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే కించపరిచే పదాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆందోళన వ్యక్తం చేశారు.
Rahul Gandhi | జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీ
ప్రజాభిప్రాయం మేరకే రైతుభరోసా పథకం అమలు చేస్తామని వారి నిర్ణయమే సర్కారు జీవోగా రాబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాన్ని ఆదుకోనేలా పథకాన్ని అమలు చేస్తామని చెప్పా�
ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఆయనను ఫాలో అవుతున్నవారి సంఖ్య ఆదివారం 10 కోట్లను దాటింది. గడచిన మూడేళ్లలో దాదాపు 3 కోట్ల మంది ఫాలోయర్స్ పెరగడం విశేషం.
Amit Malviya : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నంతో పోలిక తీసుకొస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేత అమిత్ మాల్వియ విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై హింసకు రాహు�