Purnesh Modi:రాహుల్పై కేసు వేసిన ఎమ్మెల్యే పూర్ణేశ్ తన ఇంటి పేరును 1988లో మార్చుకున్నారు. ఆయన ఇంటిపేరు బూత్వాలా. ఇక ఆయన కులం మోదీ వర్గం. మోదీ సమాజ్ తరపున తాను కేసు వేసినట్లు ఎమ్మెల్యే పూర్ణేశ్ తెలిపారు.
Kushboo Sundar | ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి సూరత్ కోర్టు (Surat Court) రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ నటి,
Rahul Gandhi | నేరపూరిత పరువునష్టం కేసు(criminal defamation)లో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ (Kerala)లోని వయన�
Section 8(3): ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును పిటీషనర్లు సవాల్ చేశారు. పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం �
Rahul Gandhi | ఎంపీ పదవికి అనర్హత గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన అధికార బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ కేసుకు సంబంధించి నెలరోజుల్లో ఉన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉపశమనం ర�
రాహుల్ గాంధీ పరువునష్టం కేసు అనేక మలుపులు తిరిగింది. 2019నాటి కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు. అయితే హైకోర్టులో ఆ కేసు విచారణ చాల�
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్ర నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం శుక్రవారం కీలక నిర్ణయం �
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�
ప్రతిపక్షాల నిరసనల నడుమే పార్లమెంట్ ఉభయ సభలు పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి. సభ ఆర్డర్లో లేకున్నా కీలక బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం వేశారు. లోక్సభ ప్రారంభం కాగానే భ�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని మండిపడ్డాయి. ఈ ఉదంతానికి ముందు నుంచే బ్రిటన్ పర్యటనలో ర�
రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు ప్రక్రియ అధర్మ పద్దతిలో జరిగిందని పలువురు న్యాయకోవిదులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ప్రత్యేక నియమాలను అనుసరించాల�
రాహుల్గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ కార్యదర్శి జారీచేసిన నోటిఫికేషన్లో లోపాలున్నాయని పలువురు రాజకీయ నాయకులు, మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. నోటిఫికేషన్ ప్రజాప్రాతినిధ్య
రాహుల్ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నిక ప్రకటించవచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం రాహ�
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.