KTR | జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని, బీజేపీకి ప్రత్యా మ్నాయంగా ఎజెండా, మాడల్ను దేశానికి అందించడంలో ఆ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఅ�
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు హిల్ట్ పాలసీ పేరిట రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుంటే ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మౌనమెందుకు వహిస్తున్నారు? స్పందించకపోవడంలోని ఆంతర్యమేమిటి? అని బీఆర్ఎస్ వర
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఆరోపించింది. ఈ మ�
National Herald Case | నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) లో కాంగ్రెస్ అగ్రనేతలు (Congress top leaders) సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్గాంధీ (Rahul Gandhi) తోపాటు మరో నలుగురిపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇచ్చిన సమా�
కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటుపై హైడ్రామా కొనసాగుతున్నది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతున్నది.
KTR | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా చూపించడంపై ఆయన మండిపడ్డా�
గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే బీసీలకు విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో 42 శాతం కోటా ఇస్తామని ఊదర గొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు అడుగడుగునా ధోకా చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చార్టెడ్ విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది నిమిషాల కార్యక్రమానికి వెళ్లిరావడం కోసం రూ.80 లక్ష�
BJP | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress top leader), లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (New CJI) ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడం సిగ్గుచేటని బీజేపీ (BJP) మండిపడింద�
ఇటీవల దేశంలో పలుచోట్ల జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘమేనంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 200 మందికి పైగా రిటైర్డ్ జడ్జీలు, అధికారులు, మాజీ ఆర్మీ �
సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు.