National Herald Case | కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసులలో వారిని కోరింది.
2015లో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి, జైలుకెళ్లి బెయిల్పై బయటికి వచ్చిన సందర్భంగా రేవంత్ భారీ ర్యాలీ తీశారు. ఏదో ప్రజా పోరాటం చేసి జైలుకెళ్లొచ్చినట్టు ఆ ర్యాలీలో సవాళ్లు విసిరారు. ఇవన్నీ �
హర్యానాలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించి వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని హస్తంపార్టీ డిమాండ్ చేసింది.
KTR | ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలు�
రెండేండ్ల కిందట ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్కు ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రం యాదికొచ్చింది. ఓట్లేసి గెలిపించిన జనం ఇన్నాళ్లు కనిపించలేదుగానీ, ప్రజాధనంతో నిర్వహించిన సరదా మ్యాచ్ కదిలించింది. నాడు ర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక
Srinivas Goud | సీఎం రేవంత్ రెడ్డికి మెస్సీ మీద ఉన్న ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రాహుల్గాంధీకి ఫుట్బాల్ మ్యాచ్ చూసే టైమ్ ఉంది కానీ.. బీసీలకు ఇచ్చిన హా
Lionel Messi: లియోనల్ మెస్సిని.. లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కలుసుకోనున్నారు. హైదరాబాద్లోని ఫలక్నామా ప్యాలెస్ హోటల్లో ఆ ఇద్దరు భేటీ అయ్యే అవకావాలు ఉన్నాయి. గోట్ టూరులో భాగంగా కోల్కతా చేర
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్గాంధీ (Rahul Gandhi) పై అధికార బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్గాంధీని ఒక అబద్ధాల దుకాణంగా అభివర్ణించింది.