ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 57వ సారి ఢిల్లీకి వెళ్లారు. శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి మీడియాకు ఫొటో విడుదల చేశారు. అధిష్ఠానం వద్ద ఆశీస్
బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశను మిగల్చడమే కాదు .. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలో సుదీర్ఘ యాత్రను నిర్వహించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి.
Rahul Gandhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగఠ్బంధన్ కూటమి చితికిలపడిపోయింది. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 30 స్థానాల్లో కూడా ముందంజలో లేదు.
Congress | దేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవలే జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ వరుస పరాజయాలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
గత దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఆధారాలను ప్రతిపక్షాలు బయటపెడుతుండటం దేశవ్యాప్త
Rahul Gandhi | ఇటీవలి కాలంలో ఓటు చోరీ (Vote Theft) అనే మాట తెగ వినపడుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీనిపై పేటెంట్ పుచ్చుకున్నట్టు కనపడుతున్నది.
ఎన్నికలు ఏవైనా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏదీ అమలుచేయని ఆ పార్టీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే గి�
హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిలియన్ మాడల్ ఫొటోను 22 పేర్లతో ముద్రించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ మోడల్ లరిస్సా స్పందించారు. ఓట్ చోరీ వార్తల్లో తన పేరు బయటకు రావడం షాక్కు గురి చేస
ఏదో అడ్డిమార్ గుడ్డిదెబ్బలో పేమెంట్ కోటాలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారయని, లేకపోతే ఆయనకు అంత సీన్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భవిష్యత్తును బలిపెడుతున్నదని ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నది. సీఎంకు బీజేపీతో, ప్రధాని మోదీతో స్నేహం ఉన్నద
ECI | హర్యానాలో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తోసిపుచ్చాయి. ఓటర్ల జాబితాపై ఎలాంటి అప్పీల్స్ దాఖలు కాలేదంటూ
Rahul Gandhi: 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల ఫేక్ ఓట్లతో బీజేపీ విజయం సాధించినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఫేక్ ఓటర్లలో ఓ బ్రెజిల్ మోడల్ కూడా ఉన్నట్లు ఆరోపించారు.
ఓ గుమస్తా చిన్న కిరాణా దుకాణానికి ఓనరు కావాలనుకుంటడు.. ఓ కార్మికుడు ఎన్నటికైనా మేస్త్రీ కావాలనుకుంటడు.. ఆటో డ్రైవర్ ఆటో యజమాని కావాలనుకుంటడు.. కానీ రెండు ఆటోలున్న యజమాని చివరికి దినసరి కూలీలెక్క ఆటో డ్రై