బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 10% మాత్రమే ఉన్న జనాభా మన సైన్యాన్ని నియంత్రిస్తున్నదని అగ్రకులాలను ఉద్దేశించి పేర్కొన్నారు.
Amit Shah | ఇటీవల బీహార్ ప్రభుత్వం (Bihar govt) మహిళల ఖాతాల్లో జమచేసిన పదేసి వేల రూపాయలను తిరిగి తీసుకోవాలని ఆర్జేడీ నేతలు (RJD leaders) ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని కేంద్ర హోంమంత్రి (Union Home minister) అమిత్ షా (Amit Shah) తప్పుబట్టా
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ప్రధానిపై విమర్శలు చేశారు. ఆదివారం బీహార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ఓట్ల కోసం ప్రధాని (Prime minister) న�
చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సమీపంలో టీ స్టాల్ వద్ద నిరుద్యోగ జేఏసీ నేతలు నిరుద్యోగుల బాకీ కార్డును శనివారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో టీ తాగి�
ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి నాటకాలైనా వేస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ముజఫర్పూర్లో తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్ర
Amit Shah | ఆర్జేడీ అధ్యక్షుడు (RJD chief) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ (Rahul Gandhi) అక్రమార్కులకు రక్షకులుగా ఉంటున్నారని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) విమర్శించారు.
Rajnath Singh | బీహార్ (Bihar) ప్రతిపక్ష కూటమి మహాగఠ్బంధన్ (Mahagatbandhan) లోని ప్రధాన పార్టీల నాయకులైన రాహుల్గాంధీ (Rahul Gandhi), తేజస్వియాదవ్ (Tejashwi Yadav), లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasas Yadav) పై రక్షణ మంత్రి (Defence minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఆటో కా�
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దేశమంతా తిరుగుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శ
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. �
అధికార కాంగ్రెస్ నేతలు జాబులు నింపుడు వదిలి జేబులు నింపుకొనే పనిలో మునిగి తేలుతున్నారని, పనుల్లో కమీషన్లు, ఫ్యాక్టరీల్లో వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిప
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తున్నాయని బీసీ సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. బీసీ సంఘాలు ఈ నెల 24న ధర్నాచౌక్లో తలపెట్టిన మహాధర్నా కోసం బుధవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సన్న
ఉత్తరాది రాష్ర్టాల్లో వరుసగా అధికారాన్ని కోల్పోతూ అవసాన దశకు చేరి ఒక్క హిమాచల్ ప్రదేశ్కే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ముక్కుతూ మూల్గుతూ తన ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు ప�