Naravane | ఇటీవల పార్లమెంట్ (Parliament) వేదికగా తన పుస్తకంపై తీవ్ర చర్చ జరగడంపై భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె (Manoj Naravane) మౌనం వీడారు. నవరణె పుస్తకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద గొడవే జరిగినా ఇప్పటివరకు ఆ�
Rahul Gandhi: డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే ప్రధాని మోదీ ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ట్రంప్ ఆదేశాల ప్రకారమే మోదీ ఇజ్రాయెల్ టూరుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ట్రంప్ దూకమంట�
గోదావరి కాంగ్రెస్ సర్కార్కు ఓ పిక్నిక్ స్పాట్లా మారింది. పునరుద్ధరణ కమిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి మేడిగడ్డ టూర్కు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీ పీసీసీ హోదాలో రాహుల్గాంధీతో ఒకసారి, �
BJP's Women's March | లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లు, ఆ పార్టీ మహిళా కార్యకర్తలు శనివారం ఢిల్లీలో భ�
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్ర�
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీలోని అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై వచ్చిన ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై విచారణ జరపాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Riddle of 16 | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులపై శుక్రవారం సభలో మాట్లాడారు. అయితే తన ప్రసంగాన్ని ఒక చిక్కుముడితో ముగించారు. అంతా ‘1
Mallikarjun Kharge : మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానం సరికాదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అలాగే, డీ లిమిటేషన్ బిల్లును వ్యత�
దేశంలో రాహుల్గాంధీ తర్వాత రేవంత్రెడ్డే మేధావి అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చురకలంటించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందని దుయ
Karnataka Congress MLAs | కర్ణాటక కాంగ్రెస్లో పదవుల పందేరం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి పదవుల కోసం సుమారు 30 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేలా సీఎం సిద్దరామయ్యపై అధ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుణ్యమే. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం బలహీనుల పక్షం వహించాలనడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది.