తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తుపై కొత్త రాజకీయ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తానే స్వయంగా పశ్చిమ బెంగాల్ మాజీ మ�
Saayoni Ghosh | పశ్చిమ బెంగాల్ (West Bengal) లో అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధినేత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) కి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేల తిరు
Mamata Banerjee : టీఎంసీ పార్టీని మమతా బెనర్జీ కాంగ్రెస్లో విలీనం చేస్తారా..? ఈ అంశంపై తాజాగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీ
Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పే�
విపక్ష ఇండియా కూటమిలోని అంతర్గత విభేదాలు సోమవారం మరోసారి బయటపడ్డాయి. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వంపై సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో అనేక పార్టీలు బహిరంగంగా విమర్శించడంతో కూటమిలోని అనైక్య
Anti-Rahul Posters | ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి (India alliance) అత్యంత కీలక సమావేశం జరుగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. సమావేశానికి ముందు దేశ రాజధాని �
Dasoju Sravan | హిట్లర్ తనకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. హిట్లర్ను అనుకరిస్తూ తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేయడం, నివాస గృహాలను అక్రమంగా క�
PM Modi : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర భారత్’ పథకంపై కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. దేశ సంకల్పాన్ని కాంగ్రెస్ నేతలు
Lalit Modi | తాను దేశం విడిచి పారిపోయిన వ్యక్తిననే ప్రచారాన్ని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ (IPL Ex Chairman) లలిత్ మోదీ (Lalit Modi) తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. తాను తప్పుచేసి పారిపోయి ఉంటే ప్రభుత్వం తనను ఎప్ప�
సీబీఎస్ఈ బోర్డు నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే కేంద్రం కేవలం బోర్డు చైర్మన్, కార్యదర్శిని బదిలీ చేయడం కంటితుడుపు చర్య మాత్రమేనని విపక్ష నే�
Rahul Gandhi | సీబీఎస్ఈ (CBSE) కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్గాంధీ (
Auto Drivers | ఢిల్లీలో ఆటో కార్మికులతో కలిసి భోజనం చేస్తూ, వారి ఖర్చులు, కష్టాలపై ముచ్చట్లుపెడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసా�