Rahul vs BJP | పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka) లో రాజకీయ వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా హీటెక్కింది. లోక్సభ ఎన్నికల (Lok Sabha elections) సందర్భంగా కర్ణాటకలోని మహదేవ్పుర (Mahadevpura), రాజాజీనగర్ (Rajaji Nagar) లో ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరి�
EC vs Rahul Gandhi | ఓటర్ల జాబితా (Voters list) లో అక్రమాలు జరుగుతున్నాయని, అధికార బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీ (Votes theft) కి పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై భార�
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అయిపోయాయని కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ఇది రాజ్యాంగంపై జరిగిన నేరమని దుయ్యబట్టారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముసుగు తొలగిపోయింది. తెచ్చే సామర్థ్యం మాటేమోగానీ ఇచ్చే ఉద్దేశమే ఆ పార్టీకి లేదని తేలిపోయింది. ఢిల్లీలో జరిపిన బీసీ రిజర్వేషన్ ధర్నా ఓ రాజకీయ నాటకం తప్ప, దాని వెనుక ఎంతమాత్
‘రాహుల్గాంధీ డిన్నర్కు రమ్మని పిలిచారు.. వెళ్తున్న’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. 18 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ ఏకంగా డిన్నర్కు పిలవడంప�
Election Commission : కర్నాటకలో భారీగా నకిలీ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని, ఆ పార్టీతో ఎన్నికల సంఘం కుమ్ముక్కు అయిందని ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(CEC) మండిపడింది.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయ
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉప ఎన్నిక వస్తే పార్టీ రెండుగా చీలే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.
అంతా అనుకున్నట్లే అయ్యింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు మోసపు ముసుగు తొలిగిపోయింది. మోదీపై పోరాటం చేస్తాం, బీజేపీ ప్రభుత్వం మెడలు వంచు తాం అంటూ చేసినవన్నీ ఒట్టి ప్రగల్భాలేనని తేలిపోయ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే సుంకాల హెచ్చరికలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టలేకపోవడానికి కారణం అదానీపై ఉన్న అవినీతి ఆరోపణలేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గ�
Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యలు చేసిన కేసులో.. రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఇవాళ చైబాసాలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి రాహుల్పై కేసు నమోదు చేశారు.
‘దేశవ్యాప్తంగా బీసీలపై అన్నివిధాలా వివక్ష కొనసాగుతున్నది. దేశ జనాభాలో 60శాతం ఉన్న బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయి’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్�
Priyanka Gandhi : నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు. సైన్యాన్ని, సైనికులను రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ గౌరవించారని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై సుప్రీం చేసిన వ్యాఖ్యలక�