Rahul Gandhi | ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రా�
బీహార్లో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ చౌర్యానికి వ్యతిరేకంగా పార్లమెంట్ హౌస్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు సోమవారం ప్రతిపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు.
స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని ప్రగల్భాలు పలికింది. రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప
యూపీఏ హయాంలోనే ఓట్ల చోరీ జరిగిందన్న కర్ణాటక కాంగ్రెస్ మంత్రిపై పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగిస్తూ సీఎం సిద్ధరామయ్య నిర్ణయం
MK Stalin | లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) కి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మద్దతు పలికారు. బీజేపీ (BJP), ఎలక్షన్ కమిషన్ (Election Commission) కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంట�
నిరుడు బెంగళూరులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక ఓటర్ రెండుసార్లు ఓటేసినట్టు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) స్పందించారు.
EC | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కర్నాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఓట్ల దొంగతనంపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని కోరారు. మహదేవ
Kiran Kumar Reddy | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరన్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. రోజురోజుకీ రాహుల్ గాంధీ తెలివి ఏమవుతుందో అర్థం కావడం లేదని విమర్శి�
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మరోసారి ఎన్నికల కమిషన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ‘ఓటు దొంగతనం అనేది ఒక వ్యక్తి, ఒక �
Karnataka | లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని ఇంటర్నల్ పోల్స్ అ�
కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి వంచించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మాట మార్చడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ప్రధాని మోదీపై తోసి సీఎం రేవంత్రెడ్డి కాడి ఎత్తేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములు ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ, గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ ఓట్ల మోసానికి పాల్పడి పలుచోట్ల విజయం సాధించ�
Rahul Gandhi | భారత ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు (Right to vote) పై మీరు దాడిచేస్తే, మీపై మేం దాడి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader), లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ఎన్నికల సం