Rahul Gandhi | నీట్ పునఃపరీక్ష (NEET retest) నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్ (Telegram)’ పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడ
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ మిత్రుడు రాహుల్ గాంధీపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్ర పదజాలంతో ద్విముఖ దాడిని ప్రారంభించింది. డీఎంకే ఐటీ విభాగం రాహుల్ గాంధీని ఒక పెద్ద జోక్గా ఎద్దేవా చే�
మీనాక్షి రాజకీయ బలిహరణకు ప్రాయశ్చిత్తం జరుగాల్సిందేనని కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ పట్టుబడుతున్నారా? ఎక్కడైతే కోవర్టు రాజకీయాలకు బలైందో అక్కడి నుంచే ఆమెను రాజ్యసభకు పంపాల్సిందేనని అల్టిమేటం జార�
స్వార్థ రాజకీయాల కోసం సొంత కూటమిలోని మిత్రులకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తున్నదా? రాజకీయ అవకాశవాదంతో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలనుకొంటున్నదా? గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వ
Rahul Gandhi : దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టనున్నారు. దేశంలోని పలు ప
కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి బీటలు వారుతున్నది. కాంగ్రెస్ వైఖరితో మిత్రపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి బీజేపీకి లబ్ధి �
Rahul Gandhi | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇటీవల అమెరికా సైన్యం (US Military) చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (Indian sailers) మరణించడంపై భారత ప్రభుత్వ స్పందన సరిగా లేదని లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్
పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరస
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేరళ మాజీ సీఎం, సీపీఎం అగ్ర నేత పినరయి విజయన్ శనివారం విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ వైఖరి ఇండియా కూటమిని బలోపేతం చేయడం లేదని, తరచూ అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చే�
Rahul Gandhi : పేపర్ లీకేజీ, పరీక్షల్లో స్కాంలు వంటి అంశాల్లో కేంద్ర సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన క�
కాంగ్రెస్ మిత్ర ద్రోహ వైఖరి మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో డీఎంకేకు వెన్నుపోటు పొడిచి అధికార టీవీకేతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత నేతృత్వంలోని టీఎ�
Rahul Gandhi : సర్కార్ చోరీ, వోట్ చోరీ తర్వాత ఈసీ, బీజేపీ కలిసి ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.