Rahul Gandhi : దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టనున్నారు. దేశంలోని పలు ప
కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి బీటలు వారుతున్నది. కాంగ్రెస్ వైఖరితో మిత్రపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి బీజేపీకి లబ్ధి �
Rahul Gandhi | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇటీవల అమెరికా సైన్యం (US Military) చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (Indian sailers) మరణించడంపై భారత ప్రభుత్వ స్పందన సరిగా లేదని లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్
పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరస
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేరళ మాజీ సీఎం, సీపీఎం అగ్ర నేత పినరయి విజయన్ శనివారం విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ వైఖరి ఇండియా కూటమిని బలోపేతం చేయడం లేదని, తరచూ అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చే�
Rahul Gandhi : పేపర్ లీకేజీ, పరీక్షల్లో స్కాంలు వంటి అంశాల్లో కేంద్ర సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన క�
కాంగ్రెస్ మిత్ర ద్రోహ వైఖరి మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో డీఎంకేకు వెన్నుపోటు పొడిచి అధికార టీవీకేతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత నేతృత్వంలోని టీఎ�
Rahul Gandhi : సర్కార్ చోరీ, వోట్ చోరీ తర్వాత ఈసీ, బీజేపీ కలిసి ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తుపై కొత్త రాజకీయ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తానే స్వయంగా పశ్చిమ బెంగాల్ మాజీ మ�
Saayoni Ghosh | పశ్చిమ బెంగాల్ (West Bengal) లో అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధినేత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) కి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేల తిరు
Mamata Banerjee : టీఎంసీ పార్టీని మమతా బెనర్జీ కాంగ్రెస్లో విలీనం చేస్తారా..? ఈ అంశంపై తాజాగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీ
Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పే�