Rahul Gandhi | విపక్ష నేత రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై లోక్సభలో ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం వెల్లడించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల అమెరికాతో ఖరారు చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో నిప్పులు చెరిగారు. ఇందుకు మోదీ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన తీవ్రంగా
Hardeep Puri : ఎప్స్టీన్ ఫైల్స్ అంశంలో తన పేరు రావడం, వాటిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు.
Kiren Rijiju | భారతదేశ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓర్వలేకపోతున్నదని కేంద్రమంత్రి (Union Minister) కిరెణ్ రిజిజు (Kiren Rijiju) మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ర
Rahul Gandhi | అమెరికా (USA) సర్కారుకు భారత ప్రభుత్వం (India govt) తలొగ్గిందని ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు చేసేలా ఉందని, దానివల్ల భారత్కు ఎలాంటి ప్రయోజ�
దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు.. సభ్యసమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఎవరిని విమర్శిస్తున్నాం అనేది గుర్తుంచుకోవడం లేదు. తమకు ఉన్న స్థాయి ఏంటని కూడా గుర్తించడంలేదు. చిన్నంతరం, పెద్దంతరం లేకుం
Speaker Om Birla | ప్రతిపక్షాలు తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెట్టడంతో లోక్సభ స్పీకర్ (Speaker Om Birla) ఓం బిర్లా (OM Birla) కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు దూరంగా ఉండ�
Kangana Ranaut | ప్రతిపక్ష పార్టీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయని, పార్లమెంట్ (Parliament) లో జరుగుతున్న పరిణామాలను చూసి దేశం సిగ్గుపడుతోందని బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ప�
Rahul Gandhi: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన ఓ బుక్లోని కొన్ని అంశాలు రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ బుక్ను పబ్లిష్ చేయలేదని పెంగ్విన్ సంస్థ చెబ�
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రచించిన అముద్రిత పుస్తకం సోషల్ మీడియాలో పంపిణీ కావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోమవారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
లోక్సభలో గత గురువారం ప్రధాని మోదీ ప్రసంగం రద్దయిన తర్వాత విపక్షాలపై పరువు నష్టం ఆరోపణలు చేసినందుకు, విపక్ష నేత రాహుల్ గాంధీని సభలో మాట్లాడేందుకు అనుమతించనందుకు ఆయనను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఇష్టారీతిన మాట్లాడేందుకు, ఇతరులు మాట్లాడకుండా అడ్డుపడేందుకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బడ్జెట్ చర్చలో పాల్గొనేందుకు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), తృణమూ�