Rahul Gandhi : కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని ప్రధాని మోదీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రహ్లాద్ జోషి నియామకంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రహ్లాద్ జ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద శనివారం సాయంత్రం నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు.
Rahul Gandhi | నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak), పరీక్షల అక్రమాలపై జంతర్మంతర్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను శనివారం కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) కలిశారు. నిరాహారదీక్షలో ఉన్న విద్యార్థుల
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం డిమాండ్, నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంతోసహా వివిధ కీలక అంశాలపై విపక్ష సభ్యులు సృష్టించిన అవాంతరాల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం వరు
Rahul Gandhi: జంతర్మంతర్లో జరుగుతున్న సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ తమ విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ వార్నింగ్ను రాహుల్ గాంధీ తప్పుపట్టారు. విద్యార్థులన�
Rahul Gandhi | నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరసనలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన చేపట్టడాన్ని వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నిరసనల్లో నిజాయితీ లోపించిందని అన్నారు.
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం విషయంలో తప్పు జరిగిందని అందువల్ల రీ ఎగ్జామ్ నిర్వహించామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంగీకరించారు.
Rahul Gandhi | నీట్ లీక్ వివాదంపై ఢిల్లీలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వారి డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ఆత్మహత్యకు పాల్పడి�
Jantar Mantar : నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీ కోసం జంతర్ మంతర్ (Jantar Mantar) కేంద్రంగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. గురువారం కూడా నిరసనలు గట్టిగానే కొనసాగగా.. ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Sonam Wangchuk : కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ సతీమణి గీతాంజలి అంగ్మో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమాన్ని �
CJP counter | నీట్ పేపర్ లీకేజీపై(NEET) దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మిలాఖత్ జరిగిందా? గడిచిన 32 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి తద్వారా బీజేపీకి మేలు చేసేలా కాంగ్రెస్ పావులు కద