Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీలోని అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై వచ్చిన ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై విచారణ జరపాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Riddle of 16 | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులపై శుక్రవారం సభలో మాట్లాడారు. అయితే తన ప్రసంగాన్ని ఒక చిక్కుముడితో ముగించారు. అంతా ‘1
Mallikarjun Kharge : మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానం సరికాదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అలాగే, డీ లిమిటేషన్ బిల్లును వ్యత�
దేశంలో రాహుల్గాంధీ తర్వాత రేవంత్రెడ్డే మేధావి అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చురకలంటించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందని దుయ
Karnataka Congress MLAs | కర్ణాటక కాంగ్రెస్లో పదవుల పందేరం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి పదవుల కోసం సుమారు 30 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేలా సీఎం సిద్దరామయ్యపై అధ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుణ్యమే. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం బలహీనుల పక్షం వహించాలనడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్ష ప�
Kerala Assembly Elections | కేరళ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదా? పలు ఆర్థికాంశాల్లో అత్యంత రహస్యంగా వ్యవహరించేందుకు ఇక్కడి ఇంటెలిజెన్స్ పోలీ
గజ్వేల్లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడమంటే.. ప్రభుత్వ ఆస్తులన
పశ్చిమాసియా యుద్ధం, దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ సీనియర్లు షాక్ ఇచ్చారు.
Kerala Congress | తెలంగాణలో అధికారం కోసం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసినట్టే.. కేరళ ప్రజలను కూడా వంచించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళలో ‘ఐదు గ్యారెంటీల’ను ప్రకటించింది.
Rahul Gandhi: హిందూ మతాన్ని కానీ, ఆలయాలను కానీ ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేరళలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ.. శబరిమలలో జరిగిన బంగారం చోరీ అంశాన్ని మోద