ఈ శీర్షిక కొంచెం తీవ్రంగా అనిపిస్తుండవచ్చు కానీ, మొన్నటి కాంగ్రెస్ సభ ఆసాంతం చూసి ఉన్నవారు అర్థం చేసుకోగలరు ఈ తీవ్రత. అక్కడ మాట్లాడినవాళ్లలో ఒక్కడంటే ఒక్కడు ‘జై తెలంగాణ’ అనలేదు. ఒక్కనికీ తెలంగాణ ఆత్మ ల�
ఏ హోదాతో వరంగల్ డిక్లరేషన్ ఇచ్చాడు? యూపీ, బెంగాల్లో కాంగ్రెస్ గల్లంతు బీజేపీ అబద్ధాల పుట్ట.. వారిది తలోమాట ఆ పార్టీ పాలనలో 650 పెరిగిన గ్యాస్ ధర సిద్దిపేట టీఆర్ఎస్ సమావేశంలో హరీశ్ సిద్దిపేట అర్బన్,
పచ్చని తెలంగాణ మీదికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు మిడతలదండులా వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని ఆగం చేసేందుకే బీజేపీ జ�
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని, అమరవీరులు,దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగుతున్నా
సిద్ధిపేట : బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేటలో పట్టణ కార్యకర్తల స
హైదరాబాద్ : తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ పౌరులను వలసల పాలుచేసి, ప్రజలను వంచించింది కాంగ్రెస్ . తెలంగాణ అమరుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమవుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిర�
రాజరికపు పోకడలతో కాంగ్రెస్ పార్టీ దేశానికి రాచపుండులా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి లేడని, రాజు ఉన్నాడంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వరంగల
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుపై వివక్షను కాంగ్రెస్, రాహుల్గాంధీ మరోసారి బయటపెట్టారు. హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి, దళిత నాయకుడు దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించిన రాహుల్ అదే �
రాష్ట్రంలో రాజకీయ పర్యటన చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణ అమరవీరులు మాత్రం గుర్తుకు రాలేదు. రెండు రోజుల పర్యటనలో ఒక్కసారి కూడా తెలంగాణ నినాదం చేయలేదు. అమరవీరుల ప్రస్తావన లేదు. గన్పార్క�
రాహుల్ వరంగల్ పర్యటన వల్ల రాష్ట్రానికిగానీ, దేశానికి గానీ ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పార్ట్టైమ్ పొలిటీషయన్ అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధరలు ఎవరు కల్పిస్తారో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. శనివా
కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాలమయమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో ఆ పార్టీ దుకాణం బంద్ అయినట్టేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబ�
వరంగల్ సభలో రాహుల్వ్యాఖ్యలు చూస్తే ఆయనపై జాలేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పట్ట పగలు డబ్బు సంచుల తో దొరికిన ఓటుకు నోటు దొంగ రాసిచ్చిన స్రిప్ట్ చదివి రాహుల్, తన అజ్ఞానాన్ని బయట పెట
కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని... రాహుల్ సంఘర్షణ సభ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సభ దేని గురించి అని రాహుల్