హైదరాబాద్ : దిక్కులేని నావలా కాంగ్రెస్ పార్టీ మారిందని, ఆ పార్టీతో ఎవరూ పొత్తులు పెట్టుకోరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్�
వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్కు దమ్ముంటే.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రుణమాఫీ, రైతు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమా
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ లోక్సభ నుంచి బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కూడా ఓడిపోతా�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీలో టీఆర్ఎస్ ఎమ్మెల�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే డిక్లేర్ చేసి ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట ప్రకటించారని, ఇందులో కొత్త దనం ఏమీ లేదని రాష్ట్�
హైదరాబాద్ : నిన్న హనుమకొండలో నిర్వహించిన కాంగ్రెస్ సభను ఉద్దేశించి.. అది రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. టీఆర�
వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని రాహుల్ గాంధీకి ఏదో పేపర్ రాసిస్తే అది చదివి వెళ్లిపోయిండ
Balka Suman | కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka Suman) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు
Minister Niranjan reddy | పంజాబ్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోనే డిక్లరేషన్ చేస్తరా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్
Minister Harish rao | కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను పంజాబ్ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. అది రైతు సంఘరణ సభ కాద
రాష్ర్టానికి వరుస కడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారు.
చిన్న గ్రౌండ్లో కాంగ్రెస్ బహిరంగ సభ అయినా అంతంత మాత్రంగానే జనం పైరవీ నేతలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దు గత ఎన్నికల్లో టికెట్ల ఆలస్యంతో ఓటమి రాహుల్ ముందే కోమటిరెడ్డి వ్యాఖ్యలు వరంగల్, మే 6 (నమస్తే త�