మీ హయాంలో 16,963 మంది బలి 7 వేల కుటుంబాలకే పరిహారం స్వరాష్ట్రంలో తగ్గిన ఆత్మహత్యలు నూతనోత్సాహంతో రైతు జీవితాలు హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ వరంగల్ సభలో కాంగ్రెస్ న�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకు�
కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకొని బతిమాలినా ఎవరూ పొత్తు కోసం సిద్ధంగా లేరని.. రాహుల్ గాంధీ సమర్థుడైతే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయిందని మంత్రి ఎర్రబల్లె దయా�
రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనను తాము స్వాగతిస్తున్నామని.. ఇక్కడ రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వాటిని అమలు చేయాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే�
నల్లగొండ : రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోన్న కాంగ్రెస్, బీజేపీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధ
న్యూఢిల్లీ: కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్వో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ రిప�
హైదరాబాద్ : వరంగల్లో ఇవాళ నిర్వహించే రాహుల్ గాంధీ సభకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నట్లు సమాచారం. రాహుల్ సభకు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాం�
హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి క�
MLC kavitha | తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించా�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గాని కెగురుతానన్నట్టు, ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ, తాను అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతులను అరిగోస పెడ్తున్న పార్టీ నేత తగుదునమ్మా అని తెలంగాణకు నీత�
ఎర్రజొన్న బకాయిలడిగిన రైతులపై కాల్పులు జరిపిందెవరు? ముదిగొండలో ఇండ్ల స్థలాలడిగినందుకు కాల్పులు జరిపి చంపిందెవరు? రాష్ట్రంలో సంఘర్షణ పేరుతో సభ పెట్టే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు తెలంగాణకు రాహు�
టీపీసీసీ ఇచ్చే స్క్రిప్ట్ చదవడం కాదు.. రాష్ట్రంలోని పథకాలు తెలుసుకో రాహుల్కు ఎమ్మెల్సీ పల్లా సూచన గజ్వేల్, మే 5: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించేది రైతు సంఘర్షణ సభ కాదని.. అది రాహుల్, కాంగ్రెస్ ప
ఆ రంగంపై అవగాహనైనా ఉన్నదా? కాంగ్రెస్ అగ్ర నేతను నిలదీసిన వినోద్ హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ‘రాహుల్ గాంధీ.. వ్యవసాయంపై మీ విధానం ఏమిటి? అసలు మీకు ఆ రంగంపై కనీస అవగాహనైనా ఉన్నదా? మీరు వరంగల్ సభలో ప్రక