భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ బీసీ కుల గణనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ �
Suggestion to Rahul | భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్గాంధీకి షాకిచ్చేలా కాంగ్రెస్ ఎంపీ సూచన చేశాడు. యాత్ర చేస్తూ అక్కడి ప్రజలను జాగృతం చేయడానికి బదులుగా హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన
Congress Party | కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్ష ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 24 ఏండ్ల తర్వాత అధ్యక్షుడి ఎంపిక కోసం సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉదయం 10 నుంచి
బీజేపీ పాలిత తొలి రాష్ట్రానికి చేరిన ఈ యాత్రలో రాహుల్ గాంధీ చాలా జోష్లో ఉన్నారు. ఆదివారం నాటి యాత్రలో భాగంగా ఒక గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఆయన ఎక్కారు.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్కు మధ్య గట్టి పోటీ జరుగనున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ మాజీ �
భారత్ జోడో యాత్ర వేదికగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కర్నాటకలోని బళ్లారిలో శనివారం జరిగిన మెగా ర్యాలీలో బీజేపీ, ఆరెస్సెస్లపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించ�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రకు చేరుకోగానే యాత్రకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్వాగతం పలుకుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
Rahul on Savarkar | ఆర్ఎస్ఎస్ వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ మరోసారి నోరు పారేసుకున్నారు. బ్రిటిషర్లకు సాయపడేందుకు వీర్ సావర్కర్తోపాటు ఆర్ఎస్ఎస్ కూడా వారి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు. భారత్ �
Rahul Gandhi on Adani:రాజస్థాన్లో సుమారు 60వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్నట్లు వ్యాపారవేత్త అదానీ ప్రకటించారు. ఆ ప్రకటనను ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై వ�
Minister KTR | కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత�
Sonia Gandhi:ప్రస్తుతం కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాహుల్తో కలిసి సోనియా గాంధీ కూడా యాత్రలో నడిచారు. మాండ్య జిల్లాలో జరిగిన యాత్రలో ఆమె కొద్ద�