తనకు అధికారం, పదవులపై ఏమాత్రం ఆశల్లేవన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ తుడిపెట్టుకుపోవడానికి కారకులెవ్వరో అందరికీ తెలుసని చు�
పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలను బయటకు పంపుతామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోమని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నూతనంగా నియమితులైన అమరీందర్ సింగ్ రాజా స్పష్టం చేశారు.
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ప్రతిపాదన.. తదితర అంశాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతిపై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ ఆదివారం స్పందించారు. అ�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షిం�
ప్రధాని మోదీని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యత, దాని స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై చ�
కాంగ్రెస్ పార్టీ నూతన రధసారధిపై చర్చ ఊపందుకున్న నేపధ్యంలో ఎల్జేడీ నేత శరద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోసం నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగి�
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసరాల ధరల మోతపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మోదీ సర్కార్ తీరును దుయ్యబట్టారు. దేశ ఆర్ధిక పరిస్ధితి ఊహించలేనివిధంగా తయారైందని ఆందోళన వ్యక్త
భారత్, చైనా విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా ఎలాగైతే దాడులు చేస్తుందో.. అలాగే భారత్పై చైనా కూడా దాడులు చేసే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఉక్ర
పార్టీ నేతలందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి మార్గదర్శకాలను పాటిస్తే రాహుల్ గాంధీ తదుపరి దేశ ప్రధాని అవుతారని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ మంగళవారం పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోనియా గాంధీ అధ్యక్షతన జరుగనున్నది. ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనున్నది. భేటీలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోయే బిల్లులపై చర్చించనున్నార
దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�
న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపై సోమవారం కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ.. ‘ప్రధాన మంత్రి జన్ధన్ లూట్ యోజన’ అంటూ సెటైర్లు వేశారు. 2014లో యూపీఏ పాలనలో �
బెంగళూరు : దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థి�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు లింగాయత్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాషాయ పార్టీపై వ్యతిరేకత ఆసరాగా జ�